-
Home » excitement
excitement
Telangana Assembly Sessions : రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..బీజేపీ ఎమ్మెల్యేలను అనుమతిస్తారా, లేదా ?
September 5, 2022 / 08:59 PM ISTతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి జరగబోతున్నాయి. అయితే బీజేపీ ఎమ్మెల్యేల్ని అసెంబ్లీలోకి రానిస్తారా, లేదా అనే ఉత్కంఠ నెలకొంది. గత అసెంబ్లీ సెషన్స్లో బీజేపీ ఎమ్మెల్యేల్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్…
Sri Lanka : శ్రీలంక నూతన అధ్యక్షుడెవరు?
July 16, 2022 / 02:31 PM ISTఒకవేళ రణిల్ అధ్యక్షుడిగా గెలిస్తే.. ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇక... విపక్ష నేత సాజిద్ ప్రేమదాస కూడా రేసులో ఉన్నారు. కానీ అధ్యక్షుడిగా ఆయన సొంతంగా గెలవలేరు. అందుకు కావాల్సిన బలం…
AP Cabinet Expansion : ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు
March 26, 2022 / 02:38 PM IST10మంది ప్రస్తుత మంత్రులకు రీజినల్ ఇన్ఛార్జ్ పదవులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మిగిలిన మంత్రులకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని టాక్ వినిపిస్తోంది.
ఎమ్మెల్సీ ఫలితాల ఉత్కంఠ.. ముందంజలో టీఆర్ఎస్.. రెండవ స్థానంలో మల్లన్న
March 18, 2021 / 06:25 AM ISTతెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాల సరళి ఉత్కంఠ రేపుతోంది. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్తో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతోంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో తొలి…
ఓవైపు రిపబ్లిక్ డే వేడుకలు, మరోవైపు రైతుల ట్రాక్టర్ ర్యాలీ
January 26, 2021 / 07:57 AM ISTNationwide excitement over farmers tractor rally : రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ట్రాక్టర్ ర్యాలీని పాక్ ఐఎస్ఐతో పాటు…
దొంగబాబాలపై సినిమా, చిరు కోసం కథ రెడీ చేసిన త్రివిక్రమ్!
September 1, 2020 / 07:35 AM ISTటాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది ? అభిమానుల సందడి అంతా ఇంత ఉండదు. త్వరలోనే ఇది నిజం కాబోతోందని టాలీవుడ్ టాక్. చిరంజీవి…
గవర్నర్ ను కలిసిన నిమ్మగడ్డ.. గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ
July 20, 2020 / 11:18 AM ISTఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్..గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిశారు. ఆయనను తిరిగి పదవిలో నియమించే విషయంలో గవర్నర్ను కలవాలని కోర్టు సూచించడంతో… ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు. 2020, జులై 20వ తేదీ…
రికార్డ్ సృష్టించిన బెంగళూరు…అక్రమసంబంధాలపై మహిళల ఆసక్తి
May 6, 2019 / 02:21 PM ISTభారతదేశ ఐటీ రాజధానిగా పేరుపొందిన బెంగళూరు ఇప్పుడు భారతదేశపు ద్రోహపు రాజధానిగా మారిందని ఫ్రెంచ్కి చెందిన సోషల్ నెట్ వర్కింగ్ సర్వీస్ గ్లీడన్ తెలిపింది. వివాహేతర సంబంధాలను కోరుకునేవారి సంఖ్య బెంగళూరులో రోజురోజుకి పెరిగిపోతున్నట్లు…