excitement

    Telangana Assembly Sessions : రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..బీజేపీ ఎమ్మెల్యేలను అనుమతిస్తారా, లేదా ?

    September 5, 2022 / 08:59 PM IST

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి జరగబోతున్నాయి. అయితే బీజేపీ ఎమ్మెల్యేల్ని అసెంబ్లీలోకి రానిస్తారా, లేదా అనే ఉత్కంఠ నెలకొంది. గత అసెంబ్లీ సెషన్స్‌లో బీజేపీ ఎమ్మెల్యేల్ని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్‌ చేశారు. అప్పటి సె�

    Sri Lanka : శ్రీలంక నూతన అధ్యక్షుడెవరు?

    July 16, 2022 / 02:31 PM IST

    ఒకవేళ రణిల్‌ అధ్యక్షుడిగా గెలిస్తే.. ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇక... విపక్ష నేత సాజిద్​ ప్రేమదాస కూడా రేసులో ఉన్నారు. కానీ అధ్యక్షుడిగా ఆయన సొంతంగా గెలవలేరు. అందుకు కావాల్సిన బలం పార్లమెంట్​లో ఆయనకు లేదు. మాజీ జర్నలిస్ట్, SLPP సీన�

    AP Cabinet Expansion : ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు

    March 26, 2022 / 02:38 PM IST

    10మంది ప్రస్తుత మంత్రులకు రీజినల్‌ ఇన్‌ఛార్జ్‌ పదవులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మిగిలిన మంత్రులకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని టాక్‌ వినిపిస్తోంది.

    ఎమ్మెల్సీ ఫలితాల ఉత్కంఠ.. ముందంజలో టీఆర్ఎస్.. రెండవ స్థానంలో మల్లన్న

    March 18, 2021 / 06:25 AM IST

    తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాల సరళి ఉత్కంఠ రేపుతోంది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌‌తో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతోంది. వరంగల్-

    ఓవైపు రిపబ్లిక్‌ డే వేడుకలు, మరోవైపు రైతుల ట్రాక్టర్ ర్యాలీ

    January 26, 2021 / 07:57 AM IST

    Nationwide excitement over farmers tractor rally : రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ట్రాక్టర్ ర్యాలీని పాక్ ఐఎస్ఐతో పాటు తీవ్రవాదులు హైజాక్ చేసే అవకాశముందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని పోలీస�

    దొంగబాబాలపై సినిమా, చిరు కోసం కథ రెడీ చేసిన త్రివిక్రమ్!

    September 1, 2020 / 07:35 AM IST

    టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది ? అభిమానుల సందడి అంతా ఇంత ఉండదు. త్వరలోనే ఇది నిజం కాబోతోందని టాలీవుడ్ టాక్. చిరంజీవి కోసం త్రివిక్రమ్ ఓ కథ రెడీ చేశారని తెగ ప్రచారం జరుగుతోంది.

    గవర్నర్ ను కలిసిన నిమ్మగడ్డ.. గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ

    July 20, 2020 / 11:18 AM IST

    ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్..గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. ఆయనను తిరిగి పదవిలో నియమించే విషయంలో గవర్నర్‌ను కలవాలని కోర్టు సూచించడంతో… ఆయన అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. 2020, జులై 20వ తేదీ ఉదయం 11.00 గంటలకు రమేశ్‌కుమార్‌క�

    రికార్డ్ సృష్టించిన బెంగళూరు…అక్రమసంబంధాలపై మహిళల ఆసక్తి

    May 6, 2019 / 02:21 PM IST

    భారతదేశ ఐటీ రాజధానిగా పేరుపొందిన బెంగళూరు ఇప్పుడు భారతదేశపు ద్రోహపు రాజధానిగా మారిందని ఫ్రెంచ్‌కి చెందిన సోషల్ నెట్ వర్కింగ్ సర్వీస్ గ్లీడన్ తెలిపింది. వివాహేతర సంబంధాలను కోరుకునేవారి సంఖ్య బెంగళూరులో రోజురోజుకి పెరిగిపోతున్నట్లు తమ అ�

10TV Telugu News