Home » Exclusive
‘ఒకినోవా ఆటో మొబైల్ సంస్థ’ ఒకి 90, ఒకి 100 పేరిట ఎలక్ట్రిక్ వెహికల్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
Brazil : టీకా వ్యాక్సిన్ ద్వారా మరోసారి భారత్ తన బలాన్ని చాటుకొంటోంది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్లకు టీకాలను సరఫరా చేసింది. తాజాగా..బ్రెజిల్ కు వ్యాక్సిన్ల సరఫరాకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం..బ్రెజిల్, మొర
Khairatabad Wellness Center : టెన్టీవీ ప్రసారం చేసిన హైదరాబాద్ వెల్నెస్ సెంటర్లలో మందుల కుంభకోణంపై ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. టెన్ టీవీ వరుస కథనాలతో ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్ను డ్రగ్ కంట్రోలర్ డైరెక్టర్ ప్రీతి మీనన్ తనిఖీ చేశారు. దాదాపు
There is no shortage of medicines Minister Etela : ఎక్కడా మందుల కొరత లేదన్నారు రాష్ట మంత్రి ఈటెల రాజేందర్. ఇబ్బందులను అధిగమించి వెల్ నెస్ సెంటర్లు పని చేస్తున్నాయని, ప్రజలపై రూపాయి భారం పడకుండా సెంటర్లు నిర్వాహణ చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాదికి పేదలకు మెరుగైన వైద్యం అంద�
Medical Mafia Hyderabad : తెలంగాణలో ఉద్యోగులు, జర్నలిస్టులు, పెన్షనర్ల ఆరోగ్య అవసరాల కోసం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లు అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోతున్నాయా.. అక్రమాల దందాలో ఆరితేరిన వ్యక్తుల కనుసన్నల్లో ఈ దందా మూడు ట్యాబ్లెట్లు, ఆరు టానిక్ల
Shamshera : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ షంషేరా షూటింగ్ లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. చేతులు ఊపుతూ ఉన్న అతడి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సంజూ బాబా బ్యాక్ అంటూ ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు. సినిమా షూటింగ్ రెండు రోజుల పాటు కొనసాగుతుం
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్న పీవి సింధుతో 10tv ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్హహించింది. ఓడిపోతాననుకున్న క్వార్టర్స్లో తై జుంగ్పై గెలవడం ఈవెంట్లో గెలిచేందుకు మరింత ఉత్సాహాన్నందించిందని సింధు తెలిపారు. టోర్నీ గెలుస్తాన
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసు థ్రిల్లర్ని తలపిస్తోంది. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి అని తేల్చినా…లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ఏపీ పోలీసులు వెల్లడించారు. ఈ కేసును తెలంగాణ రాష్ట్ర
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసుతో తనకు సంబంధం లేదని శ్రిఖా చౌదరి స్పష్టం చేశారు. ఈ కేసులో అనవసరంగా తనను ఇరికిస్తున్నారంటూ పేర్కొన్నారు. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టి
హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తాను విమర్శలు చేయనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పవన్ కళ్యాణ్ తనకు అపారమైన గౌరవం ఇచ్చారని, ఆయనపై ఎలాంటి కామెంట్ చేయను అని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ పట్ల ఆదరణ చాలా