-
Home » Execution
Execution
‘ఇందులో ఇండియా జోక్యం చేసుకోలేదు.’ సుప్రీంకు స్పష్టం చేసిన కేంద్రం..
యెమెన్లో హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న నిమిషా ప్రియను విడుదల చేసేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించడం లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.
చరిత్రలో తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్తో మరణశిక్ష అమలు
చరిత్రలో తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్తో మరణశిక్ష అమలు
Hanging Early Morning : ఉరిశిక్ష ఉదయాన్నే ఎందుకు అమలు చేస్తారో తెలుసా?
ఇప్పటివరకు అమలైన ఉరిశిక్షల గురించి విన్నాం. అయితే వీటిని ఉదయాన్నే ఎందుకు అమలు చేస్తారు? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. అసలు కారణాలు ఏంటి?
బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం ఆర్బీఐతో ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది
Bank Privatisation: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేసి బ్యాంకుల ప్రైవేటీకరణ అంశాన్ని సిద్ధం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు సిద్ధమవుతున్నాయని, త్వరలోనే ప్రకటిస్తామని
మెర్సీ డెత్ కోరుతూ…రాష్ట్రపతికి నిర్భయ దోషుల కుటుంబసభ్యుల లేఖ
నిర్భయ దోషుల ఉరికి సమయం దగ్గరపడుతున్న సమయంలో నలుగురు దోషుల తల్లిదండ్రులు రాష్ట్రపతికి లేఖలు రాశారు. నిందితులను యుథనేసియా(నొప్పి లేకుండా చంపుట)ద్వారా చంపేయాలని రాష్ట్రపతికి లేఖలు రాశారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆర్డర్ ప
నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై విచారణ : అదనపు సొలిసిటర్ జనరల్ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు
నిర్భయ దోషులను ఒక్కొక్కరుగా ఉరి తీయాలంటూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై తదుపరి విచారణను ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది.
నిర్భయ దోషుల ఉరిశిక్షపై పటియాల కోర్టును ఆశ్రయించిన తీహార్ జైలు అధికారులు
నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై తీహార్ జైలు అధికారులు పటియాల కోర్టును ఆశ్రయించారు. దోషులకు ఉరిశిక్ష అమలుకు డెత్ వారెంట్లు జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నిర్భయ దోషులు దేశం సహనాన్ని పరీక్షిస్తున్నారు..హైకోర్టులో కేంద్రం
నిర్భయ కేసులో కేంద్రం పిటిషన్ పై ఇవాళ(ఫిబ్రవరి-2,2020)ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. నలుగురు దోషులకు ఉరిశిక్ష విధింపుపై స్టే విధిస్తూ శుక్రవారం ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు విన్న �
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలులో జాప్యం : ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేంద్రం
నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలులో జరుగుతున్న జాప్యంపై కేంద్రం ప్రభుత్వం స్పందించింది. దోషులకు ఉరిశిక్ష నిలుపుదల చేస్తూ పటియాల కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దోషులు చట్టంలోని లొసుగులను
నిర్భయ దోషుల ఉరి మరోసారి వాయిదా
నిర్భయ దోషులకు ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. ముందుగా చెప్పిన ఫిబ్రవరి-1,2020న దోషులను ఉరితీయడం లేదు. నిర్భయ దోషుల ఉరిపై ఇవాళ ఢిల్లీ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిర్భయ దోషులకు ఉరితీయరాదని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ పటియ�