-
Home » executive capital
executive capital
విశాఖ నుండి సీఎం జగన్ పరిపాలన, ఎప్పటి నుంచో చెప్పేసిన మంత్రి
November 24, 2023 / 04:56 PM ISTDr Seediri On Visakhapatnam Capital : చంద్రబాబు, లోకేశ్, పవన్ అడ్రస్ లు హైదరాబాద్. అక్కడ ఉంటూ ఆంధ్ర ప్రజలకు నిర్దేశిస్తారా? మీలో ఎవరికైనా ఆధార్ కార్డు ఉందా?
MP Vijayasai Reddy : త్వరలోనే విశాఖకు పరిపాలన రాజధాని, ముహూర్తం నిర్ణయించలేదు
June 17, 2021 / 05:54 PM ISTఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖకు రాబోతోందని, ముహూర్తం ఇంకా ఖరారు కాలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Botsa Three Capitals : సీఎం ఎక్కడి నుంచైనా పని చేయొచ్చు, 3 రాజధానులపై తగ్గేదే లేదు
June 3, 2021 / 04:25 PM ISTఏపీలో పరిపాలనా వికేంద్రీకరణపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు. మూడు రాజధానులపై తమ ప్రభుత్వం…
విశాఖ ఎంపీ స్థానంలో ఉపఎన్నికకు సిద్ధమేనా, మంత్రి ధర్మానకు అయ్యన్న సవాల్
October 3, 2020 / 03:46 PM ISTtdp leader ayyanna patrudu challenges minister dharmana krishna das: ఏపీలో మూడు రాజధానుల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఇప్పుడు సవాళ్ల పర్వం మొదలైంది. వైసీపీ,…
విశాఖలో ‘పాలన రాజధాని’ శంకుస్థాపన వాయిదా..ముఖ్యఅతిధిగా మోడీ
August 11, 2020 / 11:38 AM ISTవిశాఖలో ‘పాలన రాజధాని’ శంకుస్థాపనను ప్రభుత్వం వాయిదా వేసింది. ఆగస్టు 16వ తేదీన శంకుస్థాపన చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. కానీ..రాజధానుల అంశాలకు సంబంధించి..కోర్టులో పెండింగ్ లో ఉండడంతో ఆ…
ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖ….వైజాగ్ ప్రజల సంతోషం
July 31, 2020 / 07:53 PM ISTరాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. ఏపీకి ఇకనుంచి మూడు రాజధానులు ఉండనున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనున్నాయి. పాలనా…
అమరావతే రాజధానిగా ఉండాలి: రఘురామకృష్ణంరాజు
July 4, 2020 / 02:37 PM ISTరాజధాని నగరం అమరావతిలోనే ఉండాలని వ్యక్తిగతంగా తాను అభిప్రాయపడుతున్నానని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు. వైసిపి తిరుగుబాటు ఎంపి రఘురామరాజు తమ ప్రభుత్వం పున:పరిశీలించి, ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్చే నిర్ణయాన్ని ఆపాలని డిమాండ్…
రాజధాని విశాఖ.. పోలీసులు అప్పుడే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు
February 27, 2020 / 06:33 PM ISTఏపీకి మూడు రాజధానులు ఉంటాయని, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కానుందని జగన్ ప్రభుత్వం ఇప్పటికే అనౌన్స్ చేసింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకి ఏపీ అసెంబ్లీ
ముహూర్తం ఫిక్స్ : ఇక విశాఖ నుంచే పరిపాలన
February 12, 2020 / 12:48 PM ISTవిశాఖ రాజధాని గురించి, పరిపాలన గురించి ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల తర్వాత ఏ రోజైనా విశాఖ నుంచి ప్రభుత్వం.. పరిపాలన
విశాఖలో అతి పెద్ద ఆధార్ సేవల కేంద్రం
February 6, 2020 / 11:42 AM ISTఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా త్వరలో పని ప్రారంభించబోయే విశాఖ మహానగరంలో ఇప్పుడు అతిపెద్ద ఆధార్ సేవాకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని ద్వారకా నగర్ లో హోటల్ సరోవర్ పక్కన ఏర్పాటు చేసిన ఆధార్…