-
Home » EXIT
EXIT
డ్రీమ్ 11 ప్లేస్ లో కొత్త స్పాన్సర్స్ కోసం బీసీసీఐ వేట షురూ.. జెర్సీ స్పాన్సర్ కాంట్రాక్ట్ కి ఎన్ని వందల కోట్లు అవుతుందంటే..
ఈ నిషేధం అన్ని ఫాంటసీ లీగ్, గేమింగ్ కంపెనీల ఆదాయ ఉత్పత్తిని ప్రభావితం చేసింది. ఉల్లంఘనకు పాల్పడితే రూ. కోటి వరకు..(BCCI New Sponsor)
Trump to Musk: ట్విట్టర్ సీఈవోగా దిగిపోనున్న మస్క్.. ట్రంప్ ఏమన్నారంటే?
‘ట్విట్టర్ బాస్గా దిగిపోవాలా?’ అంటూ సోమవారం మస్క్ ఒక పోల్ ట్వీట్ చేశారు. ఇందులో ‘యస్’, ‘నో’ అని రెండు ఆప్షన్లు ఇచ్చారు. కాగా, నెటిజెన్లు మాత్రం ‘యెస్’ అనేదానిపైవే మొగ్గు చూపారు. ఈ పోల్కు మొత్తంగా 1.75 కోట్ల ఓట్లు పడ్డాయి. అందులో 57.5 శాతం మంది ట్వి
చెన్నై ఎయిర్ పోర్టులో 1.16 కిలోల బంగారం అక్రమ రవాణా..ఇద్దరు అరెస్టు
ఎయిర్ పోర్టులో స్మగ్లర్లు కొత్త కొత్తగా ఆలోచిస్తూ..బంగారం, నగదు అక్రమంగా తరలిస్తున్నారు. కానీ వినూత్నంగా తరలించాలని అనుకుంటున్నా..వారి ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. చెన్నై ఎయిర్ పోర్టులో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. షార్జా నుంచి బంగారం అక�
చైనా నుంచి వెళ్లిపోయే కంపెనీలను భారత్కు రప్పించండి, కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ కీలక సూచనలు
కరోనా వైరస్ మమమ్మారి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. చైనా పై ప్రపంచ దేశాలు ఒకింత కోపంగా ఉన్నాయి. దీనికి కారణం చైనాలోని వుహాన్ లో కరోనా వైరస్ వెలుగుచూడటమే. అక్కడ పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచంపై ప్రభావం చూపింది. ప్రజల ప్రా
త్రిష తప్పుకుందని తెలిసి షాకయ్యాను.. అసలు కారణం చెప్పిన చిరు..
‘ఆచార్య’ సినిమా నుంచి త్రిష తప్పుకోవడం గురించి కారణాలు వివరించిన చిరంజీవి..
బై..బై..నైరుతి : రెండు రోజులు తెలంగాణాలో వర్షాలు
నైరుతి రుతపవనాలు బై బై చెప్పనున్నాయి. అక్టోబర్ 10వ తేదీ నుంచి ప్రారంభమౌతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దాదాపు నెల రోజుల ఆలస్యంగా ఇవి వెనక్కి మళ్లుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇంత ఆలస్యంగా వెళ్లడం ఇదే ప్రథమమన్నారు. దేశంలో వ�
బ్రెగ్జిట్ వద్దు…జనసముద్రంలా లండన్ వీధులు
బ్రెగ్జిట్ ఒప్పందంపై మళ్లీ రిఫరెండం చేపట్టాలని 10లక్షలమందికిపైగా జనాలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.పెద్ద ఎత్తున జనాలు ర్యాలీలో పాల్గొనడంతో సెంట్రల్ లండన్ ఏరియా మొత్తం జనసంద్రమైంది.యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని ఆందోళనక�
సీబీఐ కేసు : విచారణ నుంచి తప్పుకున్న మరో జడ్జి
మన్నె నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరక్టర్ గా నియమిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలై ఎన్జీవో సంస్థ కామన్ కాజ్ మరికొందరు సుప్రీకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ నుంచి ఇప్పుడు మరో న్యాయమూర్తి తప్పుకున్నారు. ఇప్�