Home » Experts
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కోవిడ్-19 కేసుల్లో గత 20 రోజుల్లో 400 శాతానికి పైగా పెరిగాయి. ఇప్పటివరకు 1,10,297 కేసులు పెరిగాయి. గత వారంలోనే 50,000కు పైగా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్�
ముగ్గురు కలిసి ఓ మహిళను రేప్ చేశారు. ఆమె బిడ్డను పావ్మెంట్లోకి విసిరేశారు. మరో ముగ్గురు ఎనిమిది గంటల పాటు వెహికల్ లోనే మహిళను రేప్ చేశారు. మరో చోట లవర్ ను అని నమ్మించి అతని స్నేహితుడితో కలిసి రేప్ చేయడమే కాక చంపేశాడు. పక్కింటి వ్యక్తి అత్యా�
శరీరాన్ని ఫిట్గా ఉంచుకునేందుకు, దేహదారుడ్యాన్ని పెంచుకోవడానికి జిమ్ సెంటర్కి వెళతారని తెలిసిందే. చాలామందికి జిమ్ కి వెళ్లి కసరత్తులు చేయడం అలవాటు. ఒక్కరోజు కూడా జిమ్ కి వెళ్లకుండా ఉండలేని వారు చాలామంది ఉన్నారు. అయితే కరోనా వైరస్ మహమ్మా
కొత్త వినియోగదారుల రక్షణ చట్టం -2019 సోమవారం(20 జులై 2020) నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ కొత్త చట్టం వినియోగదారులకు చుట్టంగా మారనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తప్పుదోవ పట్టించే ప్రకటనలపై చర్య తీసుకోవడానికి కొత్త చట్టం అమలులో�
కరోనా అరికట్టడానికి తప్పనిసరిగా Mask ధరిస్తే..చాలా లాభ ముందని, 65 శాతం ప్రమాదం నుంచి బయటపడినట్లేనని తాజాగా అధ్యయనంలో తేలింది. కరోనా వైరస్ కట్టడిలో మాస్క్ లే కీలక పాత్ర పోషిస్తాయని డేవిస్ చిల్డ్రన్స్ హాస్పిటల్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం డాక్�
దేశంలోనే కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి దారుణంగా ఉంది. రోజురోజుకి కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్స్ రీఓపెన్ చేసేందుకు ప్రభుత్వం రెడీ కావడం
ప్రస్తుతం ప్రపంచదేశాలన్నీ కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్నాయి. కరోనా కట్టడి కోసం దేశాలన్నీ లాక్ డౌన్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా తప్ప మరో వార్త ఎక్కడా వినిపించడం లేదు. అయితే కరోనా కట్టడి విషయంలో మాత్రం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉ
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన 72 సంవత్సరాల అనుభవించిన చరిత్రలో ఎక్కువ ఒత్తిడికి లోనవుతోంది. భవిష్యత్ మహమ్మారిని నివారించడానికి ప్రత్యక్ష జంతు మార్కెట్లను మూసివేయాలని భావిస్తోంది.
దేశంలో కరోనా వైరస్(కోవిడ్-19)వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ప్రధానమంత్రి అకస్మాత్తుగా ప్రకటించిన 21రోజుల లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అనేకమంది వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పనిచేస్తున్న చోట నుంచి యజమానులు
కరోనావైరస్.. దాదాపు 7కోట్ల మంది జనాభా ఉన్న లండన్ లో సగం మందికి సోకే ప్రమాదాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని థియరిటికల్ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ సునేత్రా గుప్తా అంటున్నారు. మంగళవారం ఒక్కరోజే 87మంది చనిపోవడంతో నిపుణ�