Home » explosives
టీఎంసీ కార్యకర్తలే ఈ దాడులకు పాల్పడినట్టు ఐఎస్ఎఫ్ ఆరోపించగా, ఐఎస్ఎఫ్నే హింసకు దిగినట్టు టీఎంసీ ఆరోపిస్తోంది. నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటికీ తీవ్ర హింసాత్మక పరిస్థితి ఏర్పడడంతో నామినేషన్ కేంద్రాలకు కిలోమీటర్ పరిధి వరకూ 144 నిషేధాజ్ఞ�
కుతుబ్ మినార్ కంటే ఎత్తైన ఈ ట్విన్ టవర్ కూల్చివేత దేశ చరిత్రలో నిలిచిపోనుంది. దేశంలో ఇప్పటి వరకు కూల్చిన అతిపెద్ద భవనంగా ఇది రికార్డుకు ఎక్కింది. కిలోమీటరు దూరంలో ఉండి బటన్ నొక్కగానే.. తొమ్మిదంటే తొమ్మిదే సెకన్లలో భవనం శిథిలాల్లో కలిసిపోయి�
పాకిస్తాన్ నుంచి తెచ్చిన ఆయుధాలు ఆదిలాబాద్ లో ఎవరికి చేరవేశారన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. (Pakistan To Adilabad Explosives)
పాకిస్తాన్ నుంచి తెలంగాణకు ఆయుధాలు సరఫరా చేరవేస్తున్న ఉగ్రవాదుల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హర్యానాలోని కర్నాల్ లో నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేయటంతో ఈవ్యవహారం బయటపడింది.
అమెరికా నేవీ తమ కొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్(USS Gerald R. FORD)పై వరుస టెస్ట్ లు నిర్వహించడం ప్రారంభించింది.
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి బెదిరింపు లేఖ కేసు మరో మలుపు తిరిగింది. పేలుడు పదార్దాలు ఉన్న స్కార్పియో యజమాని మన్ సుఖ్ హిరాన్(mansukh hiran-48) అనుమానాస్పద మృతిని మర్డర్ గా యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్(ఏటీఎస్) తేల
Vehicle భారతదేశపు నెం.1 ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల కలకలం సృష్టించాయి. గురువారం ముంబైలోని ముఖేష్ ఇంటికి దగ్గర్లో పేలుడు పదార్థాలు ఉన్న ఓ స్కార్పియో కారును గుర్తించారు పోలీసులు. ఈ వాహనాన్ని
1,500kg of explosives, 6,000 detonators seized in Meghalaya : ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయా లో పోలీసులు భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాలకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తూర్పు జయంతియా జిల్లాపరిధిలోని లాడ్రింబై పోలీసు అవుట్పోస్ట్ ప్రాంతంలోని కాంగో�
ఏటీఎం బద్ధలుకొట్టి రూ.22లక్షలు దోచుకుపోయారుడు దుండగులు. మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాల్లో ఆదివారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ATM సెక్యూరిటీ గార్డుకు గన్ గురిపెట్టి దొంగతనానికి పాల్పడ్డారు. సిమారియా టౌన్ లోని నేషనలైజ్డ్ బ్యాంక్ �
దేశ రాజధాని ఢిల్లీ సహా సరిహద్దు ప్రాంతాల్లో రోజురోజుకీ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. వాయి కాల్యుష్యాన్ని నిర్మూలించేందుకు కేంద్రం ఎన్ని చర్యలు తీసుకున్న ఫలితం శూన్యంగానే కనిపిస్తోంది. ఒకవైపు ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని కం�