-
Home » explosives
explosives
వామ్మో.. స్పీకర్స్లో 2కిలోల పేలుడు పదార్ధాలు నింపి పెళ్లి గిఫ్ట్గా ఇచ్చాడు.. పెళ్లి కొడుకు మర్డర్కు ఖతర్నాక్ ప్లాన్..
ఏదో తప్పు జరిగిందని అనుమానించిన ఖాన్ వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. జరిగిన విషయం చెప్పాడు. (Speakers Gifting)
Bengal Politics: బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో ఆగని హింస.. బాంబు విసిరిన గుర్తుతెలియని వ్యక్తులు
టీఎంసీ కార్యకర్తలే ఈ దాడులకు పాల్పడినట్టు ఐఎస్ఎఫ్ ఆరోపించగా, ఐఎస్ఎఫ్నే హింసకు దిగినట్టు టీఎంసీ ఆరోపిస్తోంది. నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటికీ తీవ్ర హింసాత్మక పరిస్థితి ఏర్పడడంతో నామినేషన్ కేంద్రాలకు కిలోమీటర్ పరిధి వరకూ 144 నిషేధాజ్ఞ�
#TwinTowers: ట్విన్ టవర్స్ కూల్చివేతకు వాడిని పేలుడు పదార్థాలు 3 అగ్ని/4 పృథ్వి/12 బ్రహ్మోస్ క్షిపణులతో సమానం
కుతుబ్ మినార్ కంటే ఎత్తైన ఈ ట్విన్ టవర్ కూల్చివేత దేశ చరిత్రలో నిలిచిపోనుంది. దేశంలో ఇప్పటి వరకు కూల్చిన అతిపెద్ద భవనంగా ఇది రికార్డుకు ఎక్కింది. కిలోమీటరు దూరంలో ఉండి బటన్ నొక్కగానే.. తొమ్మిదంటే తొమ్మిదే సెకన్లలో భవనం శిథిలాల్లో కలిసిపోయి�
Pakistan To Adilabad Explosives : పాకిస్తాన్ నుంచి ఆదిలాబాద్కు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు.. విచారణ వేగవంతం
పాకిస్తాన్ నుంచి తెచ్చిన ఆయుధాలు ఆదిలాబాద్ లో ఎవరికి చేరవేశారన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. (Pakistan To Adilabad Explosives)
Haryana : పాక్ నుంచి తెలంగాణకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు
పాకిస్తాన్ నుంచి తెలంగాణకు ఆయుధాలు సరఫరా చేరవేస్తున్న ఉగ్రవాదుల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హర్యానాలోని కర్నాల్ లో నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేయటంతో ఈవ్యవహారం బయటపడింది.
USS Gerald R Ford : అమెరికా నేవీ టెస్ట్ కారణంగా భూకంపం
అమెరికా నేవీ తమ కొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్(USS Gerald R. FORD)పై వరుస టెస్ట్ లు నిర్వహించడం ప్రారంభించింది.
అంబానీకి బెదిరింపు లేఖ కేసులో ఊహించని ట్విస్ట్, మన్సుఖ్ది మర్డర్
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి బెదిరింపు లేఖ కేసు మరో మలుపు తిరిగింది. పేలుడు పదార్దాలు ఉన్న స్కార్పియో యజమాని మన్ సుఖ్ హిరాన్(mansukh hiran-48) అనుమానాస్పద మృతిని మర్డర్ గా యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్(ఏటీఎస్) తేల
ముఖేష్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల కలకలం
Vehicle భారతదేశపు నెం.1 ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల కలకలం సృష్టించాయి. గురువారం ముంబైలోని ముఖేష్ ఇంటికి దగ్గర్లో పేలుడు పదార్థాలు ఉన్న ఓ స్కార్పియో కారును గుర్తించారు పోలీసులు. ఈ వాహనాన్ని
మేఘాలయలో 1500 కిలోల పేలుడు సామాగ్రి స్వాధీనం
1,500kg of explosives, 6,000 detonators seized in Meghalaya : ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయా లో పోలీసులు భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాలకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తూర్పు జయంతియా జిల్లాపరిధిలోని లాడ్రింబై పోలీసు అవుట్పోస్ట్ ప్రాంతంలోని కాంగో�
సెక్యూరిటీ గార్డుకు గన్ గురిపెట్టడమే కాక ATM పేల్చి రూ.22లక్షలు చోరీ
ఏటీఎం బద్ధలుకొట్టి రూ.22లక్షలు దోచుకుపోయారుడు దుండగులు. మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాల్లో ఆదివారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ATM సెక్యూరిటీ గార్డుకు గన్ గురిపెట్టి దొంగతనానికి పాల్పడ్డారు. సిమారియా టౌన్ లోని నేషనలైజ్డ్ బ్యాంక్ �