Home » Extended
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు సీబీఐ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీ మరో రెండు రోజులు పొడిగించింది. మనీష్ సిసోడియా కస్టడీ పొడగిస్తూ ఎంకె.నాగ్ పాల్ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.
అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ వో) పొడిగించింది. అర్హత ఉన్న ఈపీఎఫ్ వో సభ్యులందరూ మే 3 వరకు అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
విదేశీ ప్రయాణికులకు అమెరికా గుడ్ న్యూస్ తెలిపింది. వీసా దరఖాస్తుదారులకు మరో ఏడాది పాటు ఇంటర్వ్యూ మినహాయింపు ఇచ్చింది. భారత్ తోపాటు ఇతర దేశాల నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థులు, వివిధ వృత్తి నిపుణులకు ఈ అవకాశం కల్పించింది.
హైదరాబాద్ మెట్రో సేవల సమయాన్ని అధికారులు పొడిగించారు. ఇప్పటి వరకు ఉన్న సమయాన్ని రాత్రి 11:00 గంటల వరకు చేశారు. అంటే సంబంధిత టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 11:00 గంటలకు బయలుదేరుతుంది. అయితే ఈ సౌకర్యం ఈ నెల 10 నుంచి అందుబాటులోకి రానున
ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీఎస్ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. ఈ మేరకు సీఎస్ పదవీకాలం పెంపుపై డీవోపీటీ ఉత్తర్వులు విడుదల చేసింది.
ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీవోలు, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ ఇతర ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మరో రెండు నెలలపాటు ఉచిత వసతి పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.
ప్రస్తుతం ఉన్న కొవిడ్ మార్గదర్శకాలను ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు బుధవారం కేంద్ర హోంశాఖ తెలిపింది.
కర్ణాటకలో మరోసారి లాక్డౌన్ పొడిగించారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు హర్యానాలో లాక్డౌన్ను మరో వారం రోజులు పొడిగిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది.
ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు కాస్త తగ్గుతున్నప్పటికీ లాక్డౌన్ను మరోసారి పొడిగిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది.