Home » Extended
తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు పెరుగుతున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్ గడువు పెంచాలని, 14 రోజులు గడువు పెంచాలని భావిం
కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో సింగపూర్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో,సిటీలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు పాక్షిక్ష లాక్ డౌన్ ను జూన్-1,2020వరకు పొడిగించాలని సింగపూర్ నిర్ణయించింది. మే-4న లాక్డౌన్ పూర్తి కావాల్సి ఉన్నా మరో �
కర్ణాటకలో మే-3వరకు లాక్ డౌన్ యథావిధిగా జరుగుతందని,ఎటువంటి సడలింపులు ఉండబోవని యడియూరప్ప ప్రభుత్వం సృష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి సడలింపులు ఉండకూడదని కర్ణాటక కేబినెట్ నిర్ణయించింది. కర్ణాటకలో ఇప్పటివ
ప్రపంచవ్యాప్తంగా కరాళ నత్యం చేస్తున్న కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల లాక్డౌన్ను పోడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ 21రోజుల లాక్ డౌన్కే భారత ఆర్థిక వ్యవస్థ రూ.7నుంచి 8 లక్షల కోట్ల మేర నష్టపోయినట్లు విశ్�
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒడిషా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్త లాక్ డౌన్ ఏప్రిల్-14తో ముగియనున్న సమయంలో,కరోనా కేసుల పెరుగుదల ను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్-30,2020వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు నవీన్ పట్నాయక్ ప్రభుత్వ�
మంగళవారం ఒక్కరోజే 20కొత్త కరోనా కేసులు నమోదవడంతో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్-30,2020వరకు లాక్ డౌన్ ను పొడిస్తున్నట్లు అమరీందర్ సింగ్ సర్కార్ ఇవాళ(ఏప్రిల్-8,2020)ప్రకటించింది. పంజాబ్ లో ఇప్పటివరకు మొత్తం 99కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశాల కోసం నిర్వ హించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 20 వరకు ఉన్నత విద్యామండలి పొడిగించింది. కరోనా కారణంగా లాక్డౌన్ సాగుతుండగా.. ఏప్రిల్ 15వ తేదీ వరకు బయటకు వచ్చే పరి�
నీట్-2020 ఎగ్జామ్ దరఖాస్తు గడువు తేదీ పొడిగించబడింది. జనవరి 6వ తేదీ రాత్రి 11:50 నిమిషాల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని హెచ్ఆర్డీ శాఖ తెలిపింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం నీట్-2020 పరీక్షకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ డిసెం�
పాన్ నెంబర్ ఆధార్ కార్డుతో తప్పని సరిగా అనుసంధానం చేసుకోవాలని ఆదాయపన్ను శాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే డెడ్ లైన్ ను డిసెంబర్ 31, 2019 వరకు పొడిగించింది. తాజాగా మరోసారి ఆ డెడ్ లైన్ ను మార్చి 31,2020 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న�
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) గ్రూప్ A, గ్రూప్ C ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో మెుత్తం 357 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు నవంబర్ 15,2019 న ప్రారంభమైంది. తాజాగా CBSE దరఖాస్తు గడువు పెంచింది. ఇప్ప