Home » extra-marital relationship
కడప జిల్లా బద్వేల్ లో బాలుడు మిస్సింగ్ మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం బాలుడి ప్రాణం తీసింది. తల్లి, ప్రియుడే బాలుడిని చంపేశారని తేలింది.
కొత్తగూడెం జిల్లాలో వివాహేతర సంబంధం ఇద్దరి నిండు ప్రాణాలు తీసింది. వివాహేతరం సంబంధం ఏర్పరుచుకున్న ఇద్దరూ పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రశాంత్, ప్రసన్నలక్ష్మి.. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. అయితే భర్తతో విభేదాల కారణంగా కొన్నాళ�
తాళి కట్టిన భర్త ఉండగా మరోకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో ఒక మహిళను, ఆమె ప్రియుడిని దారుణంగా హత్య చేశారు దుండగులు. తమిళనాడులోని మదురై జిల్లా మేలూరు పట్టణంలో ఆదివారం, మే17వ తేదీ ఉదయం ఈ ఘోరం జరిగింది. నైకర్ పట్టిరోడ్డులోని ఆండిపట్టి