Home » Extramarital Affair
Hyderabad : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను, ముగ్గురు పిల్లలను వదిలేసి ఇన్స్టాలో పరిచయమైన వ్యక్తితో వెళ్లిపోయేందుకు మహిళ సిద్ధమైంది.
Hyderabad : హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాల వ్యవహారం మరో ప్రాణం తీసింది. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను
ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తతో కలిసి మహిళ హత్య చేసింది.
బీహార్ రాష్ట్రం కతిహార్ జిల్లాలోని ఫాల్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని సలేహ్పూర్ గ్రామం ఉంది. ఆ గ్రామంలో పంచాయతీ పెద్దలు తీసుకున్న నిర్ణయం స్థానికంగా చర్చనీయాంగా మారింది.
సంపత్ భార్య రమాదేవి సర్వపిండి విక్రయిస్తుండేది. ఆమె వద్ద సర్వపిండికోసం రాజయ్య తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది..
పక్కింట్లో తనకంటే చిన్న వయస్సు కలిగిన వ్యక్తితో మహిళ అఫైర్ పెట్టుకుంది. కొన్నాళ్లుగా వీరిమధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అయితే, ఓ రోజు..
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని కేరి జిల్లా పర్సాముర్తా గ్రామానికి చెందిన వివాహిత మహిళ భర్తను వదిలి ప్రియుడితో వెళ్లిపోయింది. ఆ తరువాత భర్త పోలీస్ స్టేషన్ కు వెళ్లి..
మహారాష్ట్రంలోని ఫాల్ఘర్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది.
రసూల్ లోకేశ్వరన్ దుకాణంకు వెళ్లాడు. ఆ సమయంలో అమ్ముబి లోకేశ్వరన్ కు వీడియో కాల్ చేసింది. దీనిని గమనించి రసూల్ లోకేశ్వరన్ పై దాడి చేశాడు. ఇంటికి వచ్చి భార్యను కొట్టాడు.
హైదరాబాద్ కవాడిగూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ కూతురు తల్లి, ప్రియుడితో కలిసి కన్నతండ్రిని హత్య చేసింది.