Home » Extramarital Affair
: వివాహేతర సంబంధం ఓ మహిళ జీవితాన్ని ఆగం చేసింది. బంగారంతో పాటు డబ్బులు పోగొట్టుకోవటంతో పాటు చివరికి పోలీసుల చేతికిచిక్కి కటకటాలపాలైంది. దీంతో భర్తతో పాటు కుటుంబ సభ్యులు చీదరించుకునే స్థాయికి చేరుకుంది.
యశ్వంత్ ని చివరిసారిగా కలుస్తానని జ్యోతి తన భర్త శ్రీనివాసరావుని అడిగింది. ఇందుకు శ్రీనివాసరావు అంగీకరించాడు. యశ్వంత్ ని ఇంటికి పిలిచి..(Abdullapurmet Double Murder Case)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నర్సాపూర్లోని ఓ ఇంట్లో ఇద్దరు ఉండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు. తప్పించుకొని పారిపోకుండా తాళ్లతో బంధించాడు.
వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడనే ఆరోపణలపై పోలీస్ కానిస్టేబుల్ను తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను జస్టిస్ సంగీత విశెన్ కొట్టివేశారు.
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ ఎస్ఐని భర్త అతడి స్నేహితులు చితకబాదారు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోటలో జరిగింది.
పెళ్లైన 8 ఏళ్లకు ఒక మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలిసి వారించాడు. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది ఒక ఇల్లాలు.
అక్రమ సంబంధం పెట్టుకున్న తన భార్యను ఇంటికి తీసుకరావడానికి ఓ భర్త ప్రయత్నించాడు. కానీ...ఆమె నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన అతను దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ భార్య సంబంధం పెట్టుకుంది..భర్త సోదరుడితో.
వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. పెళ్లయిన తర్వాత కూడా సంబంధాలు పెట్టుకుని చేతులారా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాలు మంచివి కాదని తెలిసినా ఇంకా కొందరు పెడదోవ పడుతూనే ఉన్నారు.
Extramarital Affair : ప్రియుడి మోజులో పడిన భార్య కట్టుకున్న భర్తనే కడతేర్చింది. భర్త మృతిపై అనుమానాలున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి దొరికిపోయింది. నెల్లూరు జిల్లా కోవూరు కొత్త దళిత వాడకు చెందిన బండికాల రవీంద్ర అనే పాస్టర్ ఈనెల 7న అనుమానాస్పద స్ధితిల�
అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కిరాతకానికి ఒడిగట్టాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే కడతేర్చాడు. కిరాతకంగా భార్యను కొట్టి చంపిన ఘటన జీడిమెట్ల పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది.