Home » Extramarital Affair
అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో చెప్పి తన భర్తను భార్య హత్య చేయించింది.
గత రాత్రి బండిపై వెళ్తున్న సురేష్ బాబుపై ఫకృద్దీన్ ఖాళీ సీసాతో దాడి చేశాడు. తర్వాత స్క్రూడ్రైవర్ తో పొడిచాడు. ఆ తర్వాత బండరాయితో బాది హత్య చేశాడు.
నల్గొండ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో..
ఐటీ ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడితో వివాహమై, ఇద్దరు కుమార్తెలు కలిగిన మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది.
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని తల్లి, మతిస్థిమితం లేని అక్కను ప్రియుడితో కలిసి ఓ చెల్లి..
తన భర్తతో చెల్లెలికి వివాహేతర సంబంధం ఉందని ఆమె అక్క అనుమానపడింది. అంతే ఆమెను మట్టుబెట్టడానికి ప్రయత్నించింది. కంట్రీ మేడ్ పిస్టల్తో ఆమెపై కాల్పులు జరిపింది.
ఇద్దరు రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో వివాహేతర సంబంధంపై వారిని నిలదీశారు. వారి మధ్య మాటా మాటా పెరగడంతో ఆగ్రహించిన ప్రియుడు తన దగ్గర ఉన్న ఎయిర్ గన్ తో అతడిపై కాల్పులు జరిపాడు.
వివాహేతర సంబంధాలు పెట్టుకొని అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. నిత్యం సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా, పెళ్లయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు తన ప్రాణాలు తీసుకున్నాడు.
డిసెంబర్ 5న జరిగిన ఆటో డ్రైవర్ హత్య కేసును చిత్తూరు పోలీసులు చేధించారు. ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేయించినట్లు నిర్ధారించారు. భార్య సెల్వరాణి, ఆమె ప్రియుడు సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ముంబైలో దారుణం జరిగింది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్న వివాహిత విషం ఇచ్చి భార్తను హత్య చేసింది. పోలీసులు మహిళను, ఆమె ప్రియుడిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.