Home » fadnavis
బెళగావిని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని మహారాష్ట్ర నేతలు అంటున్నారు. కానీ నేను వారికి ఒక విషయం చెప్పదల్చుకున్నాను. దేశంలో మూడు-నాలుగు నగరాల్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయొచ్చు. అందులో ముంబై మొదటి స్థానంలో ఉంటుంది. బాంబే ప్రెసిడెన్సీ ఉన్నప్ప�
BJP vs BJP: రెండు రాష్ట్రాల మధ్య ఏ తగువులైనా ఇరు రాష్ట్రాల్లో వేరు వేరు పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉధృతంగా ఉంటాయి. ప్రజా శ్రేయస్సు గురించి ఆలోచించే ప్రభుత్వాలు, పార్టీలు ఎలాగూ లేవు కాబట్టి, వారి రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని ఎంత వరకు వీలైతే అంత
శరద్ పవార్తో పోటీ గురించి ఫడ్నవీస్ను ప్రశ్నించగా.. ‘‘16 నియోజకవర్గాల్లో బారామతి కూడా ఉంది. బారామతిలో మేం మంచి ఓట్లే సాధించాం. వచ్చే ఎన్నికల్లో అక్కడ పాగా వేయాలని అనుకుంటున్నాం. అందుకోసం అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర మంత్రి న�
ఉద్ధవ్ ఠాక్రే రాజీనామానాతో అఘాడీ ప్రభుత్వం కూలిపోవటంతో.. ముచ్చటగా మూడోసారి సీఎంగా ఫడ్నవీస్ అధికార పీఠం ఎక్కనున్నారు. ఉద్ధవ్ ప్రభుత్వం కూలిపోవటంలో కీలక నేతగా ఉన్న ఏక్ నాథ్ షిండే డిప్యూటీ సీఎంకానున్నారు.
మహారాష్ట్ర బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికస్థానాలు గెల్చుకున్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పటు చేయలేకపోయిన బీజేపీకి ఆ పార్టీ ముఖ్య నాయకులు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దివంగత బీజేపీ నాయకుడు గోపీనాద్ ముండే క
గత నెలలో 80గంటల పాటు మహారాష్ట్రలో జరిగిన రాజకీయ హైడ్రామాపై ఆ రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక విషయాలు వెల్లడించారు.ఆదివారం ముంబైలో ఓ మీడియా సంస్థలకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫడ్నవిస్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఎన్నికల తరువాత అ�
మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ లీడర్ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. సొంత పార్టీ నేతలు కూడా ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మెజార్టీ లేకపోయిన�
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఫడ్నవిస్ సర్కార్ బలపరీక్ష ఎదుర్కోవాల్సిన ఆదేశించింది. రేపే(నవంబర్ 27,2019) బలపరీక్ష నిర్వహించాలని
WE ARE 162 అంటూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి బలప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ లో 2019, నవంబర్ 25వ తేదీ
మహారాష్ట్ర రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఫడ్నవిస్ సర్కార్ కు బిగ్ రిలీఫ్ లభించింది. బలపరీక్షపై తుది తీర్పుని సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మంగళవారం(నవంబర్