faith

    Meta Survey: ఫేస్‭బుక్ ఫౌండర్ జూకర్‭బర్గ్‭ను సొంత ఉద్యోగులే నమ్మడం లేదు!

    June 11, 2023 / 05:02 PM IST

    మూడు రోజుల క్రితమే కంపెనీ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో జూకర్‭బర్గ్‭ ప్రసంగించారు. కంపెనీకి ప్రణాళికాబద్ధమైన ఉత్పత్తి రోడ్‌మ్యాప్‌ గురించి చర్చించారు. వాషింగ్టన్ పోస్ట్ తెలిపిన ప్రకారం.. ఉద్యోగులు వెంటనే ప్రయోగాలు చేయడం, కంపెనీ కృత్రిమ మే�

    ఆమెది గోదారి.. మనసు కూడా గోదారంత..: ఎందరికో స్ఫూర్తి.. మహాతల్లివమ్మా

    April 15, 2020 / 10:54 AM IST

    ఆమెది గోదారి జిల్లా.. ఆమె మనసు గోదారి ప్రవాహమంత.. అయితే ఆమె ఏదో సంపన్నురాలు కాదు.. సామాన్యురాలు.. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచమంతా కష్టపడుతున్న వేళ.. కష్టంలో ఉన్నవాళ్లకు సేవ చెయ్యాలని భావించడం అంటే మాములు విషయమా? అదే అమ్మతనం కదా?  ఆంధ�

    మతం ఆధారంగా వేరువేరు వార్డుల్లో కరోనా బాధితులు

    April 15, 2020 / 03:54 AM IST

    కరోనా వైరస్ సోకినట్లుగా భావిస్తున్న వారిని మత విశ్వాసాల ఆధారంగా విడగొట్టి చికిత్స చేయిస్తున్నారు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో. COVID-19 కోసం 1,200 పడకలు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో  కేటాయించగా.. కరోనావైరస్ రోగులు మరియు అనుమానిత కేసులను వారి మత �

    లింగాయత్ మఠం హెడ్ గా ముస్లిం

    February 20, 2020 / 01:04 PM IST

    భిన్నత్వంలో ఏకత్వం అనే పదం భారతదేశానికి సరిపోయినంతగా మరేదేశానికి సరిపోదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్ లో ఉండే అన్ని మతాల,కులాల ప్రజలు కలిసి,మెలిసి జీవనం సాగిస్తుంటారు.  ఈ కల్చర్ ని చూసి చాలా దేశాలు భారత్ గ్రేట్ అంటూ మెచ్చుకుంటాయి. �

    రామమందిరం నిర్మించాలని సుప్రీం చెప్పింది..కొత్త అధ్యాయం మొదలైందన్న మోడీ

    November 9, 2019 / 12:50 PM IST

    యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య తీర్పును నవంబర్ 9,2019 శనివారం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడారు. చరిత్రాత్మక తీర్పుని సుప్రీంకోర్టు వెలువరించింది. దశ�

    జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో 81సీట్లు గెలిచిన బీజేపీ…మోడీ అభినందనలు

    October 25, 2019 / 09:26 AM IST

    గురువారం జమ్మూకశ్మీర్ లో జరిగిన బ్లాక్ బెవలప్ మెంట్ కౌన్సిల్(BDC)ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభినందనలు తెలిపారు. కొత్త,యువ నాయకత్వం అంటూ ఈ ఎన్నికలను మోడీ అభివర్ణించారు. జమ్మూ,కశ్మీర్,లఢఖ్ లో ఎన్నికలు చాలా ప్రశాంత

    ప్రభుత్వంపై నమ్మకం పోయింది: హైకోర్టు

    September 13, 2019 / 12:34 PM IST

    తమిళనాడు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయామంటూ మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో అక్రమ హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించింది. పబ్లిసిటీ కోసం చేసిన పనుల కారణంగా చెన్నైలో 23ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్య�

10TV Telugu News