-
Home » fake notes
fake notes
పొలంలో రూ.500 నోట్ల కట్టలు.. వాటిని పట్టుకుని చూస్తే షాక్..
దాదాపు 40 కట్టలు ఒకే దగ్గర పడి ఉన్నాయి.
అడవిలో డబ్బుల డంప్ దొరికింది.. నేను ఒక్కడినే తీసుకుంటే మంచిది కాదని వీడు ఏం చేశాడో చూడండి..
ఈజీ మనీకోసం నకిలీ నోట్లు చలామణి చేయాలని ప్లాన్ చేసిన వ్యక్తిని, అత్యాశకుపోయి నిందితుడితో చేతులు కలిపిన మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కామారెడ్డి జిల్లాలో కలకలం.. నకిలీ నోట్ల తయారీ ముఠా అరెస్ట్
తెలంగాణ, రాజస్తాన్, కర్నాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్రకు చెందిన 8 మంది ముఠాగా ఏర్పడి దందాకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.
ఏలూరు జిల్లాలో నకిలీ నోట్ల కలకలం.. ఏకంగా రూ.40 లక్షల విలువైన దొంగనోట్లు స్వాధీనం
కొత్త బస్టాండ్ సమీపంలో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
విశాఖలో నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు.. రూ.3కోట్లు ఫేక్ కరెన్సీ స్వాధీనం
బ్లాక్ కలర్ లో ఉన్న ఈ ఫేక్ కరెన్సీ నోట్లు లిక్విడ్ లో ముంచి తీస్తే ఒరిజినల్ నోట్లుగా మారతాయి.
Fake Notes : ఏపీలో పింఛన్ల పంపిణీలో నకిలీ నోట్లు
ఏపీలో పింఛన్ల పంపిణీలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలో 38 రూ.500 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Warangal Fake Currency Notes : ఏం తెలివి..! యూట్యూబ్లో చూసి నకిలీ నోట్ల ముద్రణ, వరంగల్లో దొంగ నోట్ల ముఠా అరెస్ట్
వరంగల్ లో నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. విచారణలో పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. యూట్యూబ్ లో చూసి నకిలీ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Fake Currency : ఏం తెలివి.. యూట్యూబ్ చూసి దొంగనోట్ల ప్రింటింగ్… కోట్లు సంపాదించాడు
Fake Currency : యూట్యూబ్ లో చూసి దొంగనోట్లు తయారు చేస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో దీని మూలాలు కనుగొన్నారు. అసలు నిందితుడైన కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు తెలి
అదిరిపోయే ఆఫర్ అంటారు, రూ.90లక్షలు ఇస్తే కోటి రూపాయలు ఇస్తామంటారు.. కట్ చేస్తే…
కష్టపడకూడదని అనుకున్నారు. చెమటోడ్చకుండా ఈజీగా మనీ సంపాదించాలనుకున్నారు. తక్కువ కాలంలో కోట్లకు పడగలెత్తాలనుకున్నారు. అడ్డదారుల్లో డబ్బు సంపాదన కోసం ఆ డబ్బునే అడ్డం పెట్టుకున్నారు. అందుకు ఓ పథకం వేశారు. ప్లాన్ సక్సెస్ అయినట్లే అనుకుంటున�
రూ.500 నోట్లు ఇస్తే రూ.2వేల నోట్లు ఇస్తాం.. కాకినాడలో ఘరానా మోసం, నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. తమ దగ్గర రూ.200 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయంటూ వీడియో చూపించి మోసం చేయబోయింది ఓ ముఠా. 90లక్షల విలువ చేసే రూ.500 నోట్లు ఇస్తే.. కోటి రూపాయల విలువ గల రూ.2వేల నోట్లు ఇస్తామని కాకినాడకు చె