Home » fall ill
ఈ ప్రత్యేక రైలు చెన్నై నుంచి గుజరాత్కు వెళ్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రయాణం మధ్యలో ఒక్కసారిగా ప్రయాణికుల ఆరోగ్యం క్షీణించింది.
చిరు తిండి పానీపూరి అంటే ఇష్టపడని వారు ఉండరు. కామన్ మ్యాన్ అయినా రిచ్ మ్యాన్ అయినా.. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. దాదాపుగా అందరూ ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్ పానీపూరి(గప్ చుప్). రోడ్
సరదాగా తాగిన లస్సీ వారి ప్రాణం మీదకు తెచ్చింది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో మల్కన్ గిరి జిల్లా కుర్తీ విలేజ్ లో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. పూరీలో చనిపోయిన బల్లి కనిపించింది. ఆ పూరీలు తిన్న 14 మందిలో 12మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కావడంతో వాంతులు చేసుకున్నారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాస్ గంజ్ రైల్వేస్టేషన్ లో ఈ ఘటన జరిగింది. �