Home » FALLS
dead lizard : ఓ బాలుడి చెంపకు బల్లి ముద్ర ఉన్న ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు ఆ బల్లి ముద్ర ఎలా వచ్చిందనే దానిపై తెగ చర్చించుకుంటున్నారు. తన చెంపను చూసుకున్న బాలుడు ఏం జరిగిందని ఆశ్చర్యపోయాడు. చివరకు విషయం తెలిసిన వారు నవ్వుకున్నారు. ఈ ఘ�
Bus falls into canal in Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. సిధి జిల్లాలో పట్నా దగ్గర వంతెనపై 60మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 38మంది చనిపోయారు. అధికారులు ఏడుగురిని సురక్షితంగా కాపాడారు. మిగత
Young Man Accidentally Falls Asleep : కరోనా తెలియదా ? ప్రపంచాన్ని అతలాకుతలం చేసి..ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న ఈ వైరస్ గురించి అతనికి తెలియదు. కరోనా వైరస్ ఎప్పుడొచ్చింది ? అనంతరం జరిగిన పరిణామాలు అతనికి ఎవరూ చెప్పలేదు. అయినా..ఆ విషయాలు అతనికి ఏమీ తెలియదు. ఎందుకంటే..�
Madhya Pradesh 3-year-old boy falls : వేసిన బోరు బావిలను అలాగే వదిలేయకుండా మూసేయాలని ఎన్నిసార్లు చెబుతున్నా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా ఆడుకుంటూ..ప్రమాదవశాత్తు అందులో పడిపోతున్నారు. కొంతమంది క్షేమంగా బయటపడుతుండగా మరికొంత మంది ప్రాణాలు పోతున్నా�
కరోనా లక్షణాలతో హాస్పిటల్లో చేరిన 55 సంవత్సరాల వ్యక్తి తప్పించుకోవాలని.. ప్రాణాలు కోల్పోయాడు. హాస్పిటల్లోని ఆరో అంతస్థులో ఉన్న ఐసోలేషన్ వార్డు నుంచి బెడ్ షీట్ల సాయంతో పారిపోవాలనుకున్నాడు. కర్నాల్ లోని కల్పనా చావ్లా మెడికల్ కాలేజీ కిటిక�
అత్యాచార నిందితులకు 6 నెలల్లోగా ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ ఆరోగ్యం క్షీణించింది. ఆమెను
కర్ణాటకలో ఈ నెల 5న 15 శాసనసభ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెల్చుకుంటే మరోసారి జేడీఎస్ తో జట్టు కట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. జేడీఎస్-కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలిన తర్వాత రెండు పార్టీల నాయకుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం
కర్నూలు జిల్లా పాణ్యం విజయానికేతన్ రెసిడెన్షియల్ లో స్కూల్ లో ఎల్కేజీ విద్యార్థి వేడి వేడి సాంబారు పాత్రలో పడి చనిపోయిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కర్నూలు
భారత్ లో నిరుద్యోగ రేటు అక్టోబర్ లో 8.5శాతానికి పెరిగింది. సెప్టెంబర్ లో 7.2శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు ఉందని, ఆగస్టు-2016నుంచి ఈ అక్టోబర్ లోనే అత్యధిక నిరుద్యోగ రేటు నమోదైనట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMIE)శుక్రవారం(నవంబర్-2019)ప్రకటించింద
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ లో 8 మంది చనిపోయారు. ఒకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చమోలీ జిల్లా ఘేస్