Home » fares
ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఏసీ బస్సుల్లో ఛార్జీలు తగ్గించింది. ఏసీ బస్సుల్లో తాత్కాలికంగా ఛార్జీలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏసీ బస్సుల్లో 20 శాతం వరకు చార్జీలు తగ్గిస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం ఏసీ రైళ్లలో 5కిలోమీటర్లకు గరిష్ఠ ఛార్జీ 65 రూపాయలు ఉండగా.. దాన్ని 30 రూపాయలకు తగ్గిస్తున్నట్టు రైల్వే సహాయమంత్రి రావుసాహెబ్ చెప్పారు.
Increase fares of Domestic flight : దేశీయ విమానప్రయాణికులపై భారం పడనుంది. ఛార్జీలు 30శాతం వరకూ పెరగనున్నాయి. దేశీయ విమాన ఛార్జీల కనిష్ట, గరిష్ట పరిమితులను పౌరవిమానయాన మంత్రిత్వశాఖ 10నుంచి 30శాతం వరకూ పెంచింది. దీనివల్ల విమానప్రయాణికులపై భారం పడనుంది. అదే సమయంలో కరో�
ap rtc bumper offer to passengers: ప్రయాణికులకు ఏపీ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. బస్సు చార్జీలో రాయితీ ఇచ్చింది. అయితే రాయితీ కండీషన్స్ అప్లయ్ అవుతాయి. మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. డాల్పిన్, అమరావతి, ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్�
ఆర్టీసీ చార్జీలపై పెంపుని వ్యతిరేకిస్తూ టీడీపీ నిరసన తెలిపింది. టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వరకు ర్యాలీగా వచ్చారు. ఎన్నికల సమయంలో ఏ ధరలూ పెంచమని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రూ.10 బస్ టికెట్ న�
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘మహర్షి’ సినిమాకి అదనపు షో లు (రోజుకు 5 షోలు) వేసుకోవడానికి, టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి సినిమా థియేటర్ల
మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా దేశంలో తయారైన సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్(ట్రెయిన్-18) ఎక్స్ ప్రెస్ టికెట్ ప్రతిపాదిత ధరలను తగ్గించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఢిల్లీ నుంచి వారణసికి ఏసీ కార్ టికెట్ ధర రూ.1,850 ఉండగా, ఎగ్జిక్యూటివ్ క్�