fares

    APSRTC Reduce Fares : ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీలు తగ్గింపు

    September 2, 2022 / 08:28 PM IST

    ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఏసీ బస్సుల్లో ఛార్జీలు తగ్గించింది. ఏసీ బస్సుల్లో తాత్కాలికంగా ఛార్జీలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏసీ బస్సుల్లో 20 శాతం వరకు చార్జీలు తగ్గిస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది.

    Mumbai : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

    April 30, 2022 / 08:01 AM IST

    ప్రస్తుతం ఏసీ రైళ్లలో 5కిలోమీటర్లకు గరిష్ఠ ఛార్జీ 65 రూపాయలు ఉండగా.. దాన్ని 30 రూపాయలకు తగ్గిస్తున్నట్టు రైల్వే సహాయమంత్రి రావుసాహెబ్‌ చెప్పారు.

    దేశీయ విమాన ప్రయాణం మరింత భారం

    February 12, 2021 / 01:56 PM IST

    Increase fares of Domestic flight : దేశీయ విమానప్రయాణికులపై భారం పడనుంది. ఛార్జీలు 30శాతం వరకూ పెరగనున్నాయి. దేశీయ విమాన ఛార్జీల కనిష్ట, గరిష్ట పరిమితులను పౌరవిమానయాన మంత్రిత్వశాఖ 10నుంచి 30శాతం వరకూ పెంచింది. దీనివల్ల విమానప్రయాణికులపై భారం పడనుంది. అదే సమయంలో కరో�

    ప్రయాణికులకు ఏపీ ఆర్టీసీ ఆఫర్

    February 6, 2021 / 03:15 PM IST

    ap rtc bumper offer to passengers: ప్రయాణికులకు ఏపీ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. బస్సు చార్జీలో రాయితీ ఇచ్చింది. అయితే రాయితీ కండీషన్స్ అప్లయ్ అవుతాయి. మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. డాల్పిన్, అమరావతి, ఇంద్ర, సూపర్‌ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్�

    సీఎం అయ్యాక నరకం చూపిస్తున్నారు : సిటీ బస్ లో అసెంబ్లీకి వచ్చిన లోకేష్

    December 11, 2019 / 03:42 AM IST

    ఆర్టీసీ చార్జీలపై పెంపుని వ్యతిరేకిస్తూ టీడీపీ నిరసన తెలిపింది. టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వరకు ర్యాలీగా వచ్చారు. ఎన్నికల సమయంలో ఏ ధరలూ పెంచమని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రూ.10 బస్ టికెట్ న�

    మహర్షి బాదుడుపై మంత్రి క్లారిటీ : టికెట్ల ధరలు పెంచడానికి పర్మిషన్ ఇవ్వలేదు

    May 8, 2019 / 04:38 AM IST

    టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘మహర్షి’ సినిమాకి అదనపు షో లు (రోజుకు 5 షోలు) వేసుకోవడానికి, టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి సినిమా థియేటర్ల

    యమ స్పీడ్ : వందే భారత్ ఎక్స్ ప్రెస్ టికెట్ ధరల తగ్గింపు

    February 12, 2019 / 03:13 PM IST

    మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా దేశంలో తయారైన సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్(ట్రెయిన్-18) ఎక్స్ ప్రెస్ టికెట్ ప్రతిపాదిత ధరలను తగ్గించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఢిల్లీ నుంచి వారణసికి ఏసీ కార్ టికెట్ ధర రూ.1,850 ఉండగా, ఎగ్జిక్యూటివ్ క్�

10TV Telugu News