Home » Farm House Case
ఫామ్హౌజ్ ప్రలోభాల కేసులో కీలక మలుపు
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఫాంహౌస్ వేదికగా చోటుచేసుకున్న ‘ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం’ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తుపై తాత్కాలిక స్టేను ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేయవచ్చని తెలిపింది. ఈ కే�
ఫామ్హౌజ్లో జరిగిందంతా ఓ డ్రామా
తెలంగాణలో బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’షురూ చేసింది..కానీ ప్లాన్ ప్లాప్ అయ్యింది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలన కొనటానికి కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన బ్రోకర్టు అడ్డంగా బుక్ అయ్యారు అంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వ్యాఖ్యానించారు.
అమిత్ షా చెప్పులు మోసిన చేతులతోనే బండి సంజయ్ యాదాద్రిలో ప్రమాణం చేశారు .. భక్తుల మనోభావాలని దెబ్బతీశారు..యాదాద్రిని సంప్రోక్షణ చేయాలి అంటూ బండిపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్.
తాము బాధ్యతగల వ్యక్తులమని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు. అన్నీ ప్రజల ముందుకు వచ్చాయని అన్నారు. తమ నేతలు ఎవరూ మాట్లాడవద్దని తానే చెప్పానని తెలిపారు. సందర్భానుసారం సీఎం, దర్యాప్తు సంస్థల అధికారులు వివరాలు తెలుపుతారని వివరించ�
మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను కొట్టేసింది. నిందితులను రిమాండ్ కు అనుమతి ఇచ్చింది.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఓ ఫాంహౌస్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన ఘటన సంచలనం సృష్టించిన వేళ తెలంగాణ సీఎం కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ సవాలు విసిరారు. మొయినాబాద్ ఫాంహౌస్ వేదికగా �
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని పైలెట్ రోహిత్రెడ్డికి చెందిన ఫాంహౌస్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారు ఇప్పటికీ పో�