Home » FARM LAWS
FARMERS PROTEST: కేంద్రం నుంచి వ్యవసాయ చట్టాలు ఆమోదం పొంది మూడు నెలలు దాటిపోయింది. దేశ రాజధానిలో రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వ వైఖరి పట్టించుకోకుండా ఉంది. ఈ క్రమంలోనే రిపబ్లిక్ డేకు ట్రాక్టర్ పరేడ్ చేపట్టి నిరసన చేపట్టారు. ఆ తర్వాత మరో కీలక
Farmers నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనను ఉద్ధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 23- 27 మధ్య వరుస నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఫిబ్రవరి 23న పగాడి సంభాల్ దివస్గా, ఫిబ్రవరి 24న
PRIYANKA GANDHI ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉత్తర్ ప్రదేశ్లోని ముజఫర్నగర్లో కిసాన్ మహాపంచాయత్ కార్యక్రమానికి శనివారం హాజరైన ప్రియాంక గాంధీ…పాత కథల్లో ఉండే అహంకార రాజ�
Rahul Gandhi రాజస్థాన్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రూపన్గఢ్లో రైతుల ర్యాలీ సందర్భంగా కార్యకర్తల సమక్షంలో రైతులకు మద్దతుగా కొద్దిసేపు ట్రాక్టర్ నడిపారు. రాహల్.. ట్రాక్టర్�
Congress కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ తెలిపారు. బుధవారం ఉత్తరప్రదేశ్ లోని సహరాన్పూర్ లో నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్ లో ప్రియాంకగాంధీ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున
farmers’ protest 72nd day : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలు 72వ రోజుకు చేరాయి. ఈ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని కేంద్రం పదే పదే చెబుతున్నా.. వాటిని వెనక్కి తీసుకుంటే తప్ప ఆందోళన విరమించబ�
Rihanna Muslim : ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమం మరింత ఉధృతమౌతోంది. పలువురు వీరి పోరాటానికి మద్దతు తెలియచేస్తున్నారు. ప్రముఖ పాప్ సింగర్ రిహన్నా చేసిన ట్వీట్ తో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. భారత్ లో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయచట్
US welcomes భారత ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు అమెరికా మద్దతు తెలిపింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు భారత్ చేపట్టిన చర్యల వల్ల ఇండియన్ మార్కెట్ విస్తరిస్తుందని, ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి వీలు కలుగు
Farmers’ protest నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో కొనసాగడం కష్టమేనని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం హర్యాణాలోని జింద్ జిల్లాలో రైతుల ఆందోళనకు మద్దతుగా తలపెట్టిన