ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న పోరాటాన్ని ఉధృతం చేయాలని రైతులు నిర్ణయించారు. ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి రైతు సంఘాలు. మరోసారి ట్రాక్టర్ల ర్యాలీకి సిద్ధం కావాలని నిర్ణయించాయి. ఈ మేరకు రైతులకు పిలుపునిచ్చారు భారతీయ కిసాన్ యూనియన్ నేత
సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొద్ది నెలలుగా నిరసన తెలుపుతున్న భారతీయ కిసాన్ యూనియన్ నేతలు బుధవారం బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు.
నూతన వ్యవసాయ చట్టాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు శనివారం(జూన్-5,2021) రైతులు నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్(BKU)శుక్రవారం తెలిపింది.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనల పట్ల కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మే 26న బ్లాక్ డే పేరిట దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా(SKM) తలపెట్టిన నిరసనలకు 12 ప్రధాన విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి.
రైతులు, కార్మికులు కదం తొక్కారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. అందులో భాగంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.
Shashi Tharoor భారత్ లోని నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళన, మీడియా స్వేచ్ఛ అంశాలపై మూడు రోజుల క్రితం బ్రిటన్ పార్లమెంట్ లో 90నిమిషాలపాటు చేపట్టిన చర్చ తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండ
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. మార్చి-26న పూర్తి స్థాయిలో "భారత్ బంద్"కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి
time magazine : ప్రముఖ టైమ్ మ్యాగజైన్ ప్రత్యేక సంచికను వెలువరించింది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో కొనసాగుతున్న రైతు ఉద్యమంలో పాల్గొంటున్న మహిళల ఫొటోతో సంచిక కవర్ పేజీని ప్రచురించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సంచికను ప్రచు
Milk Rs 100 per litre: కాంట్రవర్షియల్ గా మారిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా హర్యానాలోని ఖాప్ పంచాయతీలు ధరలు పెంచేశాయి. గవర్నమెంట్ కోఆపరేటివ్ సొసైటీలకు అమ్మే లీటర్ పాల ధరను రూ.100కు నిర్ణయించాయి. పంచాయతీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘మేం పాలను లీటర్ రూ.100కే ఇవ్వ