Home » Farmars
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ప్రతీ యేటా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద సన్న, చిన్నకారు రైతులకు రూ. 2వేల చొప్పున మూడు విడుతల్లో కేంద్రం రూ.6వేలు అందిస్తుంది. ఇప్పటికే 11 సార్లు ఈ నిధులను రైతుల ఖాతాల్లో ప్రధాని మోదీ బటన్ నొక్కి జమ చే
మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే లక్షాధికారులుగా మారిపోయారు. లీజుకు తీసుకున్న గనిలో వారికి విలువైన 3.21 క్యారెట్ల వజ్రం దొరికింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతీయేటా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. మూడు విడతల్లో ఒక్కో విడతకు రూ.2వేలు చొప్పున ఏడాదికి రూ.6వేలు కేంద్రం అందిస్తుంది. ఇప్పటికే కేంద్�
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 11వ విడత ఈ పథకం కింద రూ.21,000 కోట్లకుపైగా నిధులను మే 31వ తేదీన రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం శనివారం వెల్లడించింద�
కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఏడాదిగా నిరసనలు చేస్తున్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చింతమనేని ప్రభాకర్ విషయంలో ఒక్కసారిగా పాపులర్ అయిన ఎమ్మార్వో వనజాక్షికి చేదు అనుభవం ఎదురైంది. కృష్ణా జిల్లా కొత్తూరు తాడేపల్లి వేమవరంలో ఎమ్మార్వో వనజాక్షిపై రైతులు తిరగబడ్డారు. ఇళ్ల స్థలాల కోసం నిర్వహించిన గ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పొత్తు పెట్టుకున్న జనసేన, బీజేపీ కూటమి సమన్వయ కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఇప్పటికే ఏ విషయంలో అయినా కలిసి పోరాడుతాం అని ప్రకటించిన ఇరు పార్టీలు మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేశాయి. అమరావతి రైతులకు మద�
మూడు రాచజధానులు విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమరావతి రైతులు ఆంధోళనలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో రాజధానుల విషయమై తీవ్ర ఆందోళనలు జరుపుతున్న క్రమంలోనే కృష్ణా, గుంటూరు ప్రాంత ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోన�
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ కేంద్రంలోని అధికారపార్టీ బీజేపీపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్తో కలిసి మోడీ ప్రత్యేక ఇంటర్వ్యూ చేయగా.. ఇందులో మోడీ పలు ఆసక్తి�