Home » farmers protests
నూతన వ్యవసాయ చట్టాలు అసలు అమలులోనే లేనప్పుడు దేనికోసం ఆందోళన చేస్తున్నారని రైతు సంఘాలను సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
రాజధాని ప్రాంతంలోకి మీడియాకు అనుమతి నిరాకరించారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మీడియా ప్రతినిధులను పోలీసులు నిలిపివేస్తున్నారు.
నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధానిలో రైతుల నిరసనలు 600వ రోజుకు చేరుకున్నాయి. భారీ ర్యాలీలకు రాజధాని రైతులు పిలుపునిచ్చారు. భారీగా పోలీసులు మోహరించారు.
Farmers నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనను ఉద్ధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 23- 27 మధ్య వరుస నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఫిబ్రవరి 23న పగాడి సంభాల్ దివస్గా, ఫిబ్రవరి 24న
Nails on road రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు తాజాగా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున
Jan 26 violence : గత రెండు నెలలుగా కొనసాగుతున్న రైతుల ఆందోళన ఇక ముగియనుందా? ట్రాక్టర్ ర్యాలీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో రైతు సంఘాల్లో చీలికలు వచ్చాయి. ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ, భారతీయ కిసాన్ యూనియన్ ఆందోళన విరమించుక�
‘sun dilliye ni sun dilliy’ mohali sisters song : ప్రధాని నరేంద్రమోడీ తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు అలుపెరుగకుండా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. వారాలా తరబడి అలుపెరకుండా రైతులు చేస్తున్న పోరాటాలకు ఎన్నో వర�
Farmers protests: వారాల తరబడి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు సుప్రీంలో పిటిషన్ వేసి న్యాయం కోరారు. జనవరి 11న దీనిపై విచారణ జరగనుండగా.. ఓ వ్యక్తి బోర్డర్స్ లో ఉన్న రైతులను వెంటనే తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. షహీన్ బాగ్ ఆందోళన గుర్తుకొస్త�
నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ 20 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే,అన్నదాతల ఆందోళనల కారణంగా రోజుకు దాదాపు రూ. 3,500 కోట్ల నష్టం వాటిల్లుతోందని అసోచామ్ తెలిపింది.
ఏపీలో రాజధాని మార్పు అంశం ఓ రేంజ్లో పొలిటికల్ హీట్ పెంచేసింది. అమరావతి రాజధాని మార్పు, రైతుల పోరాటంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.