Home » Farmers
గోలీ సైజు కాయ దశలో ఒక్కొక్క గొంగళి పురుగు ఒకటి కన్నా ఎక్కువ కాయలకు నష్టం కలుగచేస్తాయి.
ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఇది ముదురు బూడిద రంగులో ఉంటాయి. ఇవి ఆకులు, కాయల మీద గుడ్లను గుంపులు గుంపులు పెడతాయి.
ఇది ప్రారంభ పరిపక్వత వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది. పువ్వు మధ్యస్ధపరిమాణం , ఘన తెలుపు రంగులో ఉంటుంది. అక్టోబర్ నుండి పువ్వులు కోతకు సిద్ధంగా ఉంటాయి. ఒక హెక్టార్ కు సగటు దిగుబడి 10 టన్నుల వరకు ఉంటుంది.
తామర పురుగులు ఈ పంటను మొదటిదశ నుంచి ఆశిస్తాయి. పైరు బెట్టకు గురైనపుడు వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా చిన్నగా ఉండి పసుపుపచ్చ లేక గోధుమ రంగులో,
దోమ కాటుకు గురైన పిందెలు, కాయలను, రాలిన పండ్లను సేకరించి కాల్చేయాలి. తోటలో పరిశుభ్రత చర్యలను పాటించాలి. ఏటా చెట్లలో ఉండే గుబురు కొమ్మల్ని పూర్తిగా కత్తిరించాలి.
ఇది దొండపంట తొలి దశలో ఉన్నప్పుడే ఆశిస్తుంది. దీని నివారణ కోసం 5 శాతం వేప కషాయాన్ని తయారు చేసుకుని పంట తోలి దశలో ఉన్నప్పుడే పిచికారీ చేయాలి.
తెలంగాణ ప్రజలకు, రైతులకు సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందన్నారు.
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. ఈదురు గాలులతో కూడిన వర్షాలకు కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి.
వరంగల్లో భారీ వర్షాలు... రైతులకు కోలుకోలేని దెబ్బ
పల్లాకు తెగులు సోకితే అధిక నష్టం వస్తుంది. ఈ తెగులు సోకిన ఆకులు ఈనెలు పసుపు రంగులోకి మారిపోతాయి. కాయలు గిడసబారి తెల్లగా మారతాయి.