Home » Farmers
అమరావతి రైతులకు శుభవార్త.. ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం!
విత్తిన 20రోజుల నుండి ప్రతి 15 రోజలుకు ఒకసారి కలుపు నివారణ, అంతరకృషి చేయాలి. విత్తిన వెంటనే తేలికపాటి నీటి తడులివ్వాలి.
ఈ పురుగు విసర్జించిన రంపపు పొట్టుతో కట్టుకున్న గూళ్ళు చెట్టు కాండంపైన స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని సార్లు రైతులు ఈ లక్షణాలను గమనించి చెదపురుగుల ఆశించాయని అపోహపడతారు.
ప్రస్తుతం పాలీవౌస్ పూలు,కూరగాయల సాగులో నులిపురుగుల సమస్య అధికంగా ఉంది. పాలీవౌస్ బెద్స్లో మట్టి మిశ్రమం నిరంతరం ఎక్కువ తేమను కలిగి ఉంటుంది,
పిల్ల పురుగులు గుంపులుగా ఆకుల అడుగు భాగాన చేరి పత్రహరితాన్ని గోకి తినడం వల్ల అకులు జల్లైడలా తయారవుతాయి. ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల ఈనెలు మాత్రమే.
గి౦జల పై బూజు లక్షణాలు వర్షాకాలలలో అధికంగా కనిపిస్తాయి. పూత మరియు గి౦జ గట్టీపడే సమయ౦లో వర్షాలు పడితే నష్ఠ౦ అధికంగా వు౦టు౦ది.
భారత్ లో ఒక ఎకరా విస్తీర్ణంలో కేవలం 3 నుంచి 4 వేల పత్తి విత్తనాలను మాత్రమే విత్తుతారు. దీని వల్ల తక్కువ దిగుబడి రావటంతోపాటు చాలా భూమి ఖాళీగానే ఉంటోంది.
తోతాపురి, నీలం రకాల మామిడిలో ఇది ఎక్కవగా కనిపిస్తుంది. తోటలో రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. కాయ చిన్న సైజులో ఉండగా 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పెంథియాన్ 1మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
కొబ్బరి తోటలలో అతి ముఖ్యమైన స్థూలపొషక పదార్ధం పొటాషియం. దీనివల్ల మొక్కలు త్వరగా కాపుకు వస్తాయి.
తొలుత ఆకులపై పసుపు పచ్చటి మచ్చలు వస్తాయి. తరువాత అవి గోధుమరంగుగా మారి నల్లని మచ్చలుగా మారతాయి.