Home » Farmers
అమరావతి: ఎన్నికలకు ముందు వరాల జల్లు కురిపించింది ఏపీ సర్కార్. అన్ని వర్గాల ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించడంపై చంద్రబాబు దృష్టి పెట్టారు.
ఢిల్లీ: ఎన్నికల వేళ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రధాని మోడీ స్కెచ్ వేస్తున్నారు. ఓసీలను ప్రసన్నం చేసుకునేందుకు రిజర్వేషన్ల అస్త్రం ప్రయోగించారు. నిరుద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసర�
అమరావతి: ఏపీ రాజకీయాలు రోజురోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. వైసీపీ ఇచ్చిన ఎన్నికల హామీలు, నవరత్నాలకు తోడు కేంద్రప్రభుత్వం ప్రకటిస్తున్న పలు సంక్షేమ పథకాలు సీఎం చంద్రబాబుకి సవాల్గా మారాయి. ఇప్పటికే అమలు చేయాల్సిన హామీలకు తోడు వైసీపీ, బీజ
మహబూబ్ నగర్ : ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లేక వేరుశనగ రైతులు విలవిలలాడుతున్నారు.. ప్రభుత్వ మద్దతు ధరను పట్టించుకోకుండా వ్యవసాయమార్కెట్ వ్యాపారస్తులు అమాంతం ధరలు తగ్గించేస్తున్నారు.. తెచ్చిన అప్పులు తీర్చడానికి ఎంతోకొంతకు అమ�
ప్రకాశం : రైతులను నట్టేట ముంచుతున్నారు. అటు గిట్టుబాటు ధర లేక..కరువుతో అల్లాడుతున్న రైతులను నకిలీ వ్యాపారులు బెంబేలెత్తిస్తున్నారు. నకిలీ అనే విషయం తెలియక రైతులు మందులను..ఎరువులను కొనుగోలు చేసి తీవ్ర నష్టాల పాలవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల
రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలేకాకుండా వారికి లాభాలు వచ్చేందుకు..రైతులకు ప్రోత్సాహం అందించేదుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సూచనలు మేరకు ఏపీలోని ఉత్తరాంధ్రా ప్రాంతమైన విజయనగరం,ప్రకాశంలకు చెందిన శివకుమా