Home » Farmers
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన కిసాన్ సమ్మాన్ పథకం రైతులకు నిజంగా మేలు చేకూర్చుతుందా? నరేంద్ర మోడీ సర్కార్ ప్రకటించిన సాయం...
అమరావతి: ఎన్నికల వేళ... ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. మరి యనమల పద్దులు ఎలా ఉండబోతున్నాయి. జనాకర్షకంగా ఉంటుందా... రైతులపై వరాలు
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి.. దేశవ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకం ఇది. ఇటీవల ప్రవేశపెట్టిన
రాబోయే ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి తాను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతానని అన్నారు. ఆదివారం(ఫిబ్రవరి-3,2019) జమ్మూ కాశ్మీర్ లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రా
ఈ బడ్జెట్ ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది అని ప్రధాని మోడీ అంటున్నారు. ముందు ముందు అసలు సినిమా చూపిస్తామని సినిమా డైలాగులు పేల్చారు. కేంద్ర
ఒక రకమైన బ్యాక్టీరియా మన దేహంలోకి వెళ్లి జబ్బులు వస్తాయన్నారు. మన దేశంలో దీని కారణంగా ఏటా లక్ష మంది, ప్రపంచవ్యాప్తంగా 7లక్షల మంది చనిపోతున్నారని వైద్య నివేదికలు చెబుతున్నాయి.
ఇవాళ(ఫిబ్రవరి-1) తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్ పైనే దేశ ప్రజలందరి కళ్లు ఉన్నాయి. బడ్జెట్ లో ఏయే సెక్టార్లకు ఏయే రాయితీలు ఉంటాయోనని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నె
విజయవాడ : ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండడంతో ఏపీ సీఎం చంద్రబాబు వివిధ వర్గాలను ఆకర్షించేందుకు పలు పథకాలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే వరాల జల్లు కురిపించేస్తున్నారు బాబు. ప్రధానంగా రైతులను ఆకట్టుకొనేందుకు పల
రైతు సంక్షేమ కార్యక్రమాలు పెరుగుతున్నప్పటికీ దేశంలో రైతుల ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుందని ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం(జనవరి 28,2019) హైదరాబాద్ లో అఖిల భారత రైతు సంఘాల సమ
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సొంత నియోజవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. యూపీలో తన పార్లమెంట్ నియోజవర్గంలోని రైతులు రాహుల్ కు నిరసనలతో స్వాగతం పలికారు.