Farmers

    బ్యాలెట్ పోరు : నామినేషన్లు వేయడానికి రైతుల క్యూ

    March 25, 2019 / 06:46 AM IST

    లోక్‌సభ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ తుది దశకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్‌ గడువు మార్చి 25వ తేదీ సోమవారంతో ముగియనుంది. దీనితో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కానున్నాయి. ఇదిలా ఉంటే రైతులు కూడా క్యూ కట్టారు నామినేషన్లు

    రైతులూ ఆగమాగం కావొద్దు : ఎర్రజొన్న రైతుల సమస్య పరిష్కరిస్తాం – కేసీఆర్

    March 19, 2019 / 01:49 PM IST

    ఎవరో చెప్పిన మాటలు రైతులు వినవద్దని..ఎర్రజొన్న రైతుల సమస్య తప్పకుండా పరిష్కరిస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీనిచ్చారు. కేవలం ఎన్నికల నేపథ్యంలో కొంతమంది మాటలు చెబుతారని..ఈ సమయంలో ఆగమాగం కావొద్దని సూచించారు. మార్చి 19వ తేదీ �

    జనసేన మేనిఫెస్టో : భూములిచ్చే రైతులకు పరిశ్రమల్లో వాటా

    March 14, 2019 / 01:25 PM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. ఇప్పటి వరకు ఏ పార్టీ ప్రకటించని విధంగా పవన్ హామీలు ఇచ్చారు. దేశానికి వెన్నెముక అయిన రైతులపై వరాల జల్లు కురిపించారు. జనసేన అధికారంలోకి వస్తే భూములిచ్చే రైతులకు పరిశ్రమల్లో వాట�

    చెక్ చేసుకోండి : రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు

    March 6, 2019 / 02:25 AM IST

    హైదరాబాద్: 'ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పథకం రెండో విడతలో భాగంగా బుధవారం(మార్చి-6-2019) మరికొందరి రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. 7.60లక్షల మంది

    రైతులు కావలెను : జీతం 20 వేలు

    March 2, 2019 / 04:26 AM IST

    అవును రైతులు కావలెను. నిజంగానే వారికి రైతులు కావాలంట. దేశానికి అన్నం పెట్టే రైతన్నలు కావలెను..ఆకర్షణీయమైన జీతం కూడా ఇస్తామంటోంది ఓ సంస్థ. ఊరికే చెప్పడం లేదు. నిజంగానే. వ్యవసాయం మీద ఆసక్తి ఉన్నవారు..అందులో ప్రకృతి వ్యవసాయం మీద పట్టున్న వారిక�

    మోడీ పాపాలన్నీ పుణ్యస్నానంతో తొలిగిపోతాయా ?

    February 25, 2019 / 02:36 PM IST

    పవిత్ర త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం చేయగానే  ఎన్నికల్లో ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలు,ద్రోహాలు,ఇతర తప్పులకు సంబంధించిన పాపాలన్నీ తొలిగిపోతాయా అని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రశ్నించారు. ఆదివారం(ఫిబ్రవరి-24,2019) ప్రయాగ్ రాజ్ లో జర�

    మోడీ రైతు బంధు : కోటిమంది ఖాతాల్లోకి రూ.2వేలు

    February 24, 2019 / 08:12 AM IST

    రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ‘పీఎం-కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని

    చెక్ చేసుకోండి : రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు

    February 24, 2019 / 04:08 AM IST

    పీఎం-కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం. అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద నేరుగా నగదు బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం. ఆదివారం(ఫిబ్రవరి

    వారికి కాసులు వీరికి కష్టాలు : నష్టాల్లో ఆదిలాబాద్ పత్తి రైతులు

    February 21, 2019 / 03:10 PM IST

    ఉత్తర తెలంగాణలో అధిక విస్తీర్ణంలో పత్తి పంట సాగు చేస్తున్న రైతుల కష్టాలు తీరవా ? నష్టాల్లోనే కొనసాగాలా ? ఈసారి కూడా రైతులు నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం…వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు కుమ్మక్కు కావడమే. ఆరుగాలం శ్రమ

    మోడీ రైతు బంధు : 24న మీ ఖాతాల్లో రూ.2వేలు

    February 21, 2019 / 03:32 AM IST

    రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద 5 ఎకరాలలోపు వ్యవసాయ భూమి

10TV Telugu News