Farmers

    రైతులకు మంచికాలం : తెలంగాణలో డ్రోన్‌ సిటీ

    April 30, 2019 / 08:20 AM IST

    తెలంగాణలో డ్రోన్‌ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వ్యవసాయం, మైనింగ్‌ తదితర వ్యవహారాలను డ్రోన్‌ కెమెరాలతో నిఘా వేయడంతోపాటు పూర్తి స్థాయిలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకునేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. త్వరలోనే �

    నాగర్ కర్నూలు జిల్లాలో ప్లాస్టిక్ బియ్యం కలకలం

    April 29, 2019 / 12:13 PM IST

    నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపూరం గ్రామంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపింది. రైస్ మిల్లులో వరి ధాన్యం పట్టించగా ప్లాస్టిక్ బియ్యం కలిశాయని ఓ రైతు

    నిజామాబాద్ స్థానిక పోరు : ఎన్నికల బరిలో రైతులు

    April 21, 2019 / 02:17 PM IST

    స్థానిక నగారా మోగడంతో MPTC, ZPTC ఎన్నికలపై రైతన్నలు దృష్టి సారించారు. స్థానిక పోరులో ఉండాలని డిసైడ్ అయ్యారు. ఎర్రజొన్న పసుపు పంటలకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్‌తో.. 178 మంది రైతులు నిజామాబాద్ లోక్ సభ బరిలో నిలిచి జాతీయ స్దాయిలో చర్చకు అవకాశం కల్పి�

    వడగండ్ల వాన : రైతులను అదుకుంటాం – హరీష్

    April 21, 2019 / 12:18 PM IST

    వడగళ్ల వానకు నష్టపోయిన అన్నదాతలను అన్నివిధాలుగా ఆదుకుంటాం..అండగా ఉంటాం..అధైర్య పడకండి అంటూ సిద్ధిపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రైతులకు భరోసా కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటలకు తీరని నష్టం వాటిల్�

    రైతులకు శుభవార్త.. ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు

    April 16, 2019 / 06:40 AM IST

    తమిళనాడు పాలన తమిళనాడు నుంచే : స్టాలిన్ సీఎం అవుతారు

    April 12, 2019 / 12:16 PM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం(ఏప్రిల్-12,2019)తమిళనాడు లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించారు.

    రైతు రణం : ఈవీఎం వద్దు..బ్యాలెట్ ముద్దు

    April 3, 2019 / 01:33 PM IST

    నిజామాబాద్ ఎన్నిక రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలే వాడతామని ఈసీ చెబుతుంటే.. బ్యాలెట్‌ పేపరే కావాలంటున్నారు. రైతులు. ఎన్నికల సంఘం అధికారులకు కూడా విజ్ఞప్తి చేశారు. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లేందుకు సిద్ధమంటున్నారు రైతుల

    నిజామాబాద్ రైతుల ధర్నా: ‘గుర్తు’లు రాలేదు..ఎన్నికలు రద్దు చేయండి

    April 3, 2019 / 10:08 AM IST

    నిజామాబాద్ : ఈ లోక్ సభ ఎన్నికల క్రమంలో నిజామాబాద్ రైతులు వార్తల్లోకొచ్చారు. ఎంపీ కల్వకుంట్ల కవితపై పోటీకి దిగటం..నామినేషన్లు కూడా దాఖలు చేశారు నిజామాబాద్ పసుపు, ఎర్ర మొక్కజొన్నలు పండించే 185మంది రైతులు. ఈ క్రమంలో ఈరోజు (ఏప్రిల్ 3) వారంతా లోక్ స�

    కేసీఆర్ సంచలనం : దేశం ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం

    April 2, 2019 / 02:58 PM IST

    భువనగిరి : తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రెవెన్యూ చట్టంపై ఫోకస్ పెట్టిన కేసీఆర్.. యావత్ దేశం ఆశ్చర్యపోయేలా 2 నెలల్లో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామన్నారు.

    మళ్లీ దొరికేసాడు:  రైతులకు పసుపు-కుంకుమ పథకమట

    March 26, 2019 / 07:05 AM IST

    హరిపురం : మంత్రి లోకేశ్ మళ్లీ దొరికపోయాడు. కాగా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధా రంగానగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడున్న వారినుద్దేశించి మాట్లాడుతూ.. ఏప్రిల్‌ తొమ్మిదో తేదీన ఎన్నికలు జరుగనున్నాయని, తెలుగుదేశ

10TV Telugu News