Farmers

    వాళ్లు బతికేదెట్టా! : పాక్‌కు టమోటా ఎగుమతులు నిలిపివేత

    February 19, 2019 / 12:01 PM IST

    స్వలాభాలను పక్కకు పెట్టి పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా పాక్‌కు ఎగుమతులను ఆపేస్తున్నారు భారత రైతులు. ఫిబ్రవరి 14వ తేదీన కశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న పాకిస్థాన్‌పై తీవ్రంగా వ్యతిరేకత వ్�

    రైతు ఖాతాల్లోకేనా! : మోడీ సర్కార్ కు రూ.28వేల కోట్ల చెక్కు

    February 18, 2019 / 02:06 PM IST

    రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రూ.28వేల కోట్ల మధ్యంతర డివిడెంట్ ను కేంద్రప్రభుత్వానికి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. మోడీ సర్కార్ కు వరుసగా ఆర్బీఐ అడ్వాన్స్ పేమంట్ ఇవ్వడం వరుసగా ఇది రెండోసారి. టర్కీ ప్రెసిడెంట్ ఈర్డోజన్ పాలనకి రెఫరెండంగా �

    నిజామాబాద్‌లో హై టెన్షన్ : రైతన్నల అరెస్టు

    February 17, 2019 / 02:38 AM IST

    నిజామాబాద్‌ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతులు చేపట్టిన ఆందోళన  కొనసాగుతోంది. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర  ప్రకటించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కలెక్టర్‌ వచ్చి సమాధానం చెప్పేవరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. ర�

    రోడ్డెక్కిన అన్నదాత : నిజామాబాద్ లో రైతుల ఆందోళన

    February 16, 2019 / 03:58 PM IST

    నిజామాబాద్ : పసుపు, ఎర్రజొన్న రైతుల ఆందోళనతో నిజామాబాద్‌ జిల్లా అట్టుడికింది. ఈ రెండు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ అన్నదాతలు చేపట్టిన  మహాధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. జాతీయ రహదారుల దిగ్బంధంతో రవాణ వ్యవస్థ స్తం�

    ఏపీ రైతులకు గుడ్ న్యూస్ : రూ.9 వేల పెట్టుబడి సాయం

    February 16, 2019 / 03:01 PM IST

    5 ఎకరాలు, అంతకంటే ఎక్కువున్న రైతులకు 9 వేలు ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

    ఫ్రీ ఫ్రీ : రోడ్డుపై టమాట పారపోసిన రైతు

    February 16, 2019 / 07:47 AM IST

    టమాట ధరలు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మొన్నటి వరకు ఉల్లిగడ్డ ధరలు పెరిగి ప్రజలను ఏడిపిస్తే…ఇప్పుడు టమాట చేరింది. ధరలు పాతాళానికి పడిపోవడంతో టమాట రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకూ తగ్గుతున్న ధరలతో ఆందోళనలో పడ్డ�

    అద్భుత ఆవిష్కరణ : జాతీయ సైన్స్ ఎగ్జిబిషన్‌లో సిరిసిల్ల కుర్రాడి సత్తా

    February 16, 2019 / 03:40 AM IST

    సిరిసిల్ల: చదువుతున్నది 9వ తరగతే. కానీ అద్భుతమైన టాలెంట్ ఆ పిల్లాడి సొంతం. తన ప్రతిభతో జాతీయ స్థాయిలో మెరిశాడు. ఏకంగా 3వ స్థానంలో నిలిచి శెభాష్

    అకాల వర్షాలు..రైతన్నలకు నష్టం

    February 16, 2019 / 01:04 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురస్తున్నాయి. దీని ఫలితంగా అన్నదాతలు నష్టపోతున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ శుక్రవారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. నిజామాబాద్ జిల్లాలోని మెండోరా, రెంజల్, ఎడపల్లి మండలాల్లో భారీ ఈదు�

    వరి విరగ పండింది : అన్నదాతల్లో ఆనందాలు

    February 13, 2019 / 03:37 PM IST

    సంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలతో రైతుల లోగిళ్లు ధాన్యపు రాసులతో తులతూగుతున్నాయి. ధాన్యంతో అన్నదాతల మోములో

    MSP కోసం రోడ్డెక్కిన రైతన్నలు

    February 12, 2019 / 03:30 PM IST

    నిజామాబాద్‌ : పసుపు, ఎర్రజొన్న రైతుల ఆందోళనతో నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌  అట్టుడికింది. అన్నదాతల నిరసనలతో హోరెత్తింది. రైతులు, రైతు సంఘాల నాయకులు అరెస్టుతో పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పసుపు, ఎర్రజొన్న రైతులు రోడ్డెక్కారు. పంట�

10TV Telugu News