Home » Farmers
స్కాండినేవియన్ మోడల్ అంటే సామాజిక భద్రత, ప్రజా సంక్షేమం ప్రధాన లక్ష్యంగా నడిచే విధానం.
"కేజీ అరటి 50 పైసలు అంటే రైతులు ఎలా బతుకుతారు? మా హయాంలో ప్రత్యేక రైళ్లల్లో అరటిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశాం" అని అన్నారు.
AP Govt : రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాలతోపాటుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే.
డిసెంబర్ 8న ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని సిద్ధరామయ్య తెలిపారు.
వీటిలో 12 గోడౌన్లను ప్రభుత్వ నిధులతో, మరో 14 గోదాములను నాబార్డు నిధులతో నిర్మిస్తుంది.
రైతు సేవ కేంద్రంలో పనిచేసే అగ్రికల్చర్ అసిస్టెంట్ తో పాటు ఆరుగురు సచివాలయ సిబ్బందిని ప్రతి ఇంటికి వెళ్లి రైతుల సమాచార సేకరణ చేయనున్నారు.
AP Govt రాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఈనెల 24వ తేదీ నుంచి ‘రైతన్నా మీకోసం’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున జమయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 3వేల 137 కోట్ల రూపాయలు చెక్కులు పంపిణీ చేశారు చంద్రబాబు.
పంట నష్టపోయిన 2వేల 856 రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించేందుకు చెల్లింపులు చేయాలని ఆదేశించింది.