Home » Farmers
రైతు సేవ కేంద్రంలో పనిచేసే అగ్రికల్చర్ అసిస్టెంట్ తో పాటు ఆరుగురు సచివాలయ సిబ్బందిని ప్రతి ఇంటికి వెళ్లి రైతుల సమాచార సేకరణ చేయనున్నారు.
AP Govt రాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఈనెల 24వ తేదీ నుంచి ‘రైతన్నా మీకోసం’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున జమయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 3వేల 137 కోట్ల రూపాయలు చెక్కులు పంపిణీ చేశారు చంద్రబాబు.
పంట నష్టపోయిన 2వేల 856 రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించేందుకు చెల్లింపులు చేయాలని ఆదేశించింది.
ఫండ్స్ రిలీజ్ చేయడానికి ఒకరోజు ముందే రైతుల ఫోన్లకు మెసేజ్లు పంపాలని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఏపీలో రైతులకు మొత్తం రూ.7 వేలు పడతాయి.
Annadata sukhibhava : ఏపీలోని రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేసేందుకు
ప్రస్తుతం.. దాదాపు 10 కోట్ల మంది రైతులు PM కిసాన్ పథకం లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు.
మా పాలనలో రైతులకు భరోసా ఉండేది. అన్ని రకాలుగా అందుకునే వాళ్ళం. ఐదేళ్లు రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అమలు చేశాం.
డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయి పర్యటనలో ఎక్కువ సేపు గడపటం, నీళ్లు, బురదను లెక్క చేయకుండా పొలాల్లో తిరగడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.