-
Home » Farmers
Farmers
రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్.. వాళ్లకోసం భారీగా నిధులు.. నేరుగా అకౌంట్లలోకి..
May 24, 2026 / 12:45 PM ISTTelangana govt : రాష్ట్రంలో పండించిన పంటల కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవడంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాతలను ఆదుకునేందుకు మొక్కజొన్న పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించిందని…
యూరియా కోసం రైతులకు ప్రత్యేక కార్డులు- మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన
May 18, 2026 / 06:04 PM ISTనానో యూరియను రెండు, మూడు దశల్లో వాడాలని సూచించారు. ఎరువులు పక్కదారి పడితే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
రైతులకు అదిరిపోయే న్యూస్.. రైతు భరోసా మూడో విడతకు లైన్ క్లియర్.. అకౌంట్లలోకి డబ్బులు అప్పుడే..
April 29, 2026 / 08:35 AM ISTRythu Bharosa : మూడో విడత రైతు భరోసా నిధులను జమ చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రక్రియను మొదలు పెట్టింది. రూ.12వేల కోట్లు సమీకరించేందుకు బాండ్లను వేలానికి పెట్టాలని రిజర్వ్ బ్యాంక్ కు తెలంగాణ…
రైతులకోసం రేవంత్ సర్కార్ మరో కొత్త కార్యక్రమం.. ఉపయోగాలివే.. అంతా గ్రామాల్లోనే..
April 27, 2026 / 08:03 AM ISTTelangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇవాళ్టి నుంచి ఆ కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఏపీలోని ఆ ప్రాంతాల రైతులకు శుభవార్త.. మే 1 నుంచి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ..
April 26, 2026 / 10:02 AM ISTAP Govt : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు మే 1వ తేదీ నుంచి కౌలు సొమ్మును నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేసేందుకు చర్యలు చేపట్టింది.
రైతుభరోసాపై ప్రభుత్వం మరో కీలక అప్డేట్.. లబ్ధిదారులు వెంటనే ఇలా చేయండి..
April 22, 2026 / 10:33 AM ISTRythu Bharosa : యాసంగి సీజన్లో రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం విడుదల చేసిన రెండో విడత నిధులు మంగళవారం రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ విడతలో 45,11,947 మంది రైతుల…
రైతులకు బిగ్ అలర్ట్.. నేడు రెండో విడత ‘రైతు భరోసా’.. మీ బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు జమకాకుంటే వెంటనే ఇలా చేయండి..
April 20, 2026 / 08:45 AM ISTRythu Bharosa : రైతు భరోసా పథకంకు సంబంధించి రెండో విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ విడుదల చేయనున్నారు.
రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఈ నెల 20న ఖాతాల్లోకి డబ్బులు
April 18, 2026 / 08:08 PM ISTఈ విడతలో మొత్తం 5వేల 653 కోట్ల నిధులను ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయనుంది. ఎకరానికి 6వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం.. పదేళ్లపాటు కౌలు, ఒక్కో కుటుంబానికి లక్షన్నర..
April 18, 2026 / 09:02 AM ISTCM Chandrababu Naidu : సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అమరావతి రాజధాని పరిధిలోని రైతులతో సమావేశం కానున్నారు. రెండో విడత భూ సమీకరణపై రైతులతో సమీక్షించనున్నారు.
రైతులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. రూ.41534 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచంటే..
April 8, 2026 / 07:25 PM ISTఇది ఖరీఫ్ 2025 సీజన్కు కేటాయించిన రూ.37,216.15 కోట్ల కంటే సుమారు రూ.4,317 కోట్లు అధికం.