-
Home » Farmers
Farmers
రైతులకు సీఎం రేవంత్ గుడ్న్యూస్.. రేపటిలోగా ఖాతాల్లోకి డబ్బులు
గత పాలకులు విపక్ష నేతల నియోజకవర్గాల పట్ల వివక్ష చూపించారు. నేను అలా కాదు. సిద్ధిపేటకు కూడా నిధులు భారీగా ఇచ్చాను.
ఉగాది వేడుకల్లో ‘రైతు భరోసా’పై కీలక విషయాన్ని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. మా లక్ష్యం అదే..
CM Revanth Reddy : ఉగాది పర్వదినం సందర్భంగా రవీంధ్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు.
ఏపీలోని ఆ ప్రాంతాల రైతులకు భారీ శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు జమ..
AP government : పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులు అందరి ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం మొత్తం రూ.250 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది.
రైతులకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ‘రైతు భరోసా’ కొత్త అప్లికేషన్లు ప్రారంభం.. వెంటనే ఇలా చేయండి..
Rythu Bharosa : రైతుభరోసా పథకం కింద ఇప్పటి వరకు పంట పెట్టుబడి సాయం అందని రైతులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది.
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెల 22న ఖాతాల్లోకి డబ్బులు
మూడు విడతల్లో కలిపి మొత్తంగా రైతుల ఖాతాల్లోకి సుమారు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ కానున్నాయి.
రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ డబ్బులు రిలీజ్
ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు రూ.310 కోట్లు నష్టపరిహారం ఇచ్చామని తెలిపారు. గిట్టుబాటు ధర కోసం రూ.500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామన్నారు.
ఏపీలోని రైతులకు భారీ ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న కూటమి సర్కార్.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. రెండు నెలల్లో కంప్లీట్గా..
AP Govt : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రైతులకు శుభవార్త చెప్పింది. మొత్తం 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసింది.
రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
నిజానికి ఈ నెల 17న లేదంటే 18/19న ప్రభుత్వం నిధులను రైతుల అకౌంట్లలో జమ చేయనుందని ప్రచారం జరిగింది. అయితే, ఆ డబ్బులు పడలేదు.
గుడ్న్యూస్.. రైతులు బ్యాంక్ ఖాతాలు వెంటనే చెక్ చేసుకోండి..
ఖరీఫ్లో సన్న వడ్ల కొనుగోలుకు సంబంధించి బోనస్ బకాయిలు విడుదల కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలోని రైతులకు గుడ్న్యూస్.. సర్కార్ మరో కీలక నిర్ణయం..
Telangana Govt : రైతులు ఎదుర్కొంటున్న నకిలీ విత్తనాల బెడదను నివారించడంతోపాటు అన్నదాతలకు అన్నివిధాల లబ్ధి చేకూర్చడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని, పంటల దిగుబడిని పెంచేందుకు, రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ విధానం దోహదపడుతుందని అధికారులు పేర్కొంటు�