-
Home » Farmers
Farmers
రైతులకు భారీ ఊరట.. సాగు ప్రారంభ సమయంలో కేంద్రం కీలక నిర్ణయం.. తగ్గనున్న ధరలు..!
June 19, 2026 / 08:11 AM ISTFuel Curbs Removal India : అమెరికా - ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం నేపథ్యంలో భారతదేశంలో విధించిన అత్యవసర ఇంధన విక్రయాల ఆంక్షలను వెనక్కి తీసుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఏపీలోని రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. ఒక్కో అకౌంట్లో రూ.7వేలు జమ.. పూర్తి వివరాలు ఇలా..
June 19, 2026 / 07:06 AM ISTAnnadatha Sukhibhava Scheme : ఏపీలోని అర్హులైన రైతుల ఖాతాల్లో ఈనెల 20వ తేదీన రూ.7వేలు జమకానున్నాయి. అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ యోజన పథకం 2026-27 కు సంబంధించి మొదటి విడత…
రైతు భరోసా పథకం నిధుల విడుదల తేదీ మార్పు.. కేబినెట్లో కీలక నిర్ణయం.. భట్టి నియోజకవర్గంలోనే సభ..
June 18, 2026 / 03:55 PM ISTRythu Bharosa : రైతు భరోసా పథకం కింద వానాకాలం పంటకు సంబంధించిన నిధుల విడుదలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న తేదీని మార్పు చేసింది.
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. ‘రైతు భరోసా’ నిధులకు ముహూర్తం ఫిక్స్.. ఈసారి వారికి మాత్రమే..
June 17, 2026 / 08:11 AM ISTRythu Bharosa : తెలంగాణలోని రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా రైతు భరోసా పథకం నిధులు జమ చేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలిపింది.
దమ్ముంటే.. రైతు డిస్కంపై సీఎం రేవంత్ కి హరీశ్ రావు సవాల్
May 31, 2026 / 05:33 PM ISTమీరు వచ్చిన తర్వాతే 24 గంటల ఉచిత విద్యుత్ కి మంగళం పాడారు అని విరుచుకుపడ్డారు.
రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్.. వాళ్లకోసం భారీగా నిధులు.. నేరుగా అకౌంట్లలోకి..
May 24, 2026 / 12:45 PM ISTTelangana govt : రాష్ట్రంలో పండించిన పంటల కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవడంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాతలను ఆదుకునేందుకు మొక్కజొన్న పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించిందని…
యూరియా కోసం రైతులకు ప్రత్యేక కార్డులు- మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన
May 18, 2026 / 06:04 PM ISTనానో యూరియను రెండు, మూడు దశల్లో వాడాలని సూచించారు. ఎరువులు పక్కదారి పడితే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
రైతులకు అదిరిపోయే న్యూస్.. రైతు భరోసా మూడో విడతకు లైన్ క్లియర్.. అకౌంట్లలోకి డబ్బులు అప్పుడే..
April 29, 2026 / 08:35 AM ISTRythu Bharosa : మూడో విడత రైతు భరోసా నిధులను జమ చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రక్రియను మొదలు పెట్టింది. రూ.12వేల కోట్లు సమీకరించేందుకు బాండ్లను వేలానికి పెట్టాలని రిజర్వ్ బ్యాంక్ కు తెలంగాణ…
రైతులకోసం రేవంత్ సర్కార్ మరో కొత్త కార్యక్రమం.. ఉపయోగాలివే.. అంతా గ్రామాల్లోనే..
April 27, 2026 / 08:03 AM ISTTelangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇవాళ్టి నుంచి ఆ కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఏపీలోని ఆ ప్రాంతాల రైతులకు శుభవార్త.. మే 1 నుంచి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ..
April 26, 2026 / 10:02 AM ISTAP Govt : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు మే 1వ తేదీ నుంచి కౌలు సొమ్మును నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేసేందుకు చర్యలు చేపట్టింది.