-
Home » Farmers
Farmers
రైతులకు బిగ్ అలర్ట్.. నేడు రెండో విడత ‘రైతు భరోసా’.. నిధులు జమకాకుంటే వెంటనే ఇలా చేయండి..
Rythu Bharosa : రైతు భరోసా పథకంకు సంబంధించి రెండో విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ విడుదల చేయనున్నారు.
రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఈ నెల 20న ఖాతాల్లోకి డబ్బులు
ఈ విడతలో మొత్తం 5వేల 653 కోట్ల నిధులను ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయనుంది. ఎకరానికి 6వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం.. పదేళ్లపాటు కౌలు, ఒక్కో కుటుంబానికి లక్షన్నర..
CM Chandrababu Naidu : సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అమరావతి రాజధాని పరిధిలోని రైతులతో సమావేశం కానున్నారు. రెండో విడత భూ సమీకరణపై రైతులతో సమీక్షించనున్నారు.
రైతులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. రూ.41534 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచంటే..
ఇది ఖరీఫ్ 2025 సీజన్కు కేటాయించిన రూ.37,216.15 కోట్ల కంటే సుమారు రూ.4,317 కోట్లు అధికం.
రైతులకు గుడ్న్యూస్.. 8 గంటల్లోనే అకౌంట్లలోకి డబ్బులు..
AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది.
రైతులకు సీఎం రేవంత్ గుడ్న్యూస్.. రేపటిలోగా ఖాతాల్లోకి డబ్బులు
గత పాలకులు విపక్ష నేతల నియోజకవర్గాల పట్ల వివక్ష చూపించారు. నేను అలా కాదు. సిద్ధిపేటకు కూడా నిధులు భారీగా ఇచ్చాను.
ఉగాది వేడుకల్లో ‘రైతు భరోసా’పై కీలక విషయాన్ని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. మా లక్ష్యం అదే..
CM Revanth Reddy : ఉగాది పర్వదినం సందర్భంగా రవీంధ్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు.
ఏపీలోని ఆ ప్రాంతాల రైతులకు భారీ శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు జమ..
AP government : పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులు అందరి ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం మొత్తం రూ.250 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది.
రైతులకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ‘రైతు భరోసా’ కొత్త అప్లికేషన్లు ప్రారంభం.. వెంటనే ఇలా చేయండి..
Rythu Bharosa : రైతుభరోసా పథకం కింద ఇప్పటి వరకు పంట పెట్టుబడి సాయం అందని రైతులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది.
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెల 22న ఖాతాల్లోకి డబ్బులు
మూడు విడతల్లో కలిపి మొత్తంగా రైతుల ఖాతాల్లోకి సుమారు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ కానున్నాయి.