Home » Farmers
మా పాలనలో రైతులకు భరోసా ఉండేది. అన్ని రకాలుగా అందుకునే వాళ్ళం. ఐదేళ్లు రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అమలు చేశాం.
డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయి పర్యటనలో ఎక్కువ సేపు గడపటం, నీళ్లు, బురదను లెక్క చేయకుండా పొలాల్లో తిరగడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 48గంటల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు పడేలా చర్యలు తీసుకోవాలని
లక్షన్నర కోట్ల విలువ గల ORR ను 7వేల కోట్లకు అమ్ముకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. చరిత్రలో రోడ్లను అమ్ముకున్న పాపం బీఆర్ఎస్ దే.
అందుకోసం పంజాబ్ లో పంటలను కేస్ స్టడీగా చూడాలన్నారు సీఎం చంద్రబాబు.
కొత్తగా పాస్బుక్ పొందిన రైతులతోపాటు.. గతంలో పట్టాదారు పాస్బుక్ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోని రైతులు..
30 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు. మొత్తం 3వేల 200 కోట్ల రూపాయల నగదును నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు.
2025-26 సంవత్సరానికి సంబంధించిన రైతు బీమా ఈనెల 14 నుంచి అమలు కానుండగా.. వ్యవసాయశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
వ్యవసాయశాఖ గ్రీవెన్స్ లో ఈనెల 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10,915 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు.
రుణమాఫీ చేయడంతోపాటు.. రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. రైతులకు మేలుచేసేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది.