Home » Farmers
ఉల్లి ధరలు మండిపోతున్నాయి. ఉల్లి కొనాలాంటే హడలిపోయే పరిస్థితి. ఉల్లి కోయకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. వినియోగదారుల పరిస్థితి పక్కన పెడితే.. ఉల్లి రైతులు మాత్రం ఫుల్
తెలంగాణలో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) మొట్టమొదటి సారి మరో రాష్ట్రంలోని ఎన్నికలకు సిద్ధం అవుతుంది. త్వరలో మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసేందుకు గులాబీ బాస్ కేసీఆర్ అనుమతి కోరారు అక్కడి రైతులు.
ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు శుభవార్త వినిపించారు. వారికి ఇబ్బందు లేకుండా, లాభాలు కలిగేలా ప్రణాళిక రూపొందించారు. వ్యవసాయ ఉత్పత్తుల
తెలంగాణ కల సాకారమైంది. కోటి ఎకరాలకు సాగునీరు అందింది. రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం వ్యూహాలు, పాలసీలు ఫలితాన్ని ఇచ్చాయి. 2019లో
రైతులకు నెలకు మూడువేల రూపాయలు పెన్షన్ అందించే ప్రధాన్ మంత్రి కిసాన్ మన్ ధన్ యోజన స్కీమ్ ను ఇవాళ(సెప్టెంబర్-12,2019)ప్రధాని మోడీ ప్రారంభించారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న జార్ఖండ్ లో మోడీ ఈ స్కీమ్ ని ప్రారంభిచారు. 18 నుంచి 40 ఏళ్ళ లోపు సన్న, చిన్నకారు �
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను సీఎం కేసీఆర్) సోమవారం(సెప్టెంబర్ 9,2019) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2019-20 సంవత్సరానికి రూ. 1, 46,492 కోట్లతో ఫుల్ బడ్జెట్ను
తెలంగాణ అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.. ఆర్థిక మాంద్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామం దేశానికి మంచిది కాదన్నారు. గడిచిన
తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకునేది ఎక్కువ ఇచ్చేది తక్కువ అని సీరియస్ అయ్యారు. సోమవారం(సెప్టెంబర్ 9,2019) అసెంబ్లీలో ప�
తెలంగాణ బడ్జెట్ 2019 లో సంక్షేమ రంగానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేశారు. రైతులకు గుడ్ న్యూస్ వినిపించారు. రైతు సంక్షేమం కోసం రైతుబంధు పథకం యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతుబంధు పథకంపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దన్నారు. బడ్జెట్ లో ర�
తెలంగాణలో పంట పొలాలు పచ్చగా కనిపిస్తున్నాయి. భూమికి పచ్చాని రంగేసినట్టు ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖరీఫ్ సీజన్ లో వరి సాగు విస్తీర్ణంలో రికార్డ్ నమోదైంది. పంటల సాగు కోటి ఎకరాలకు మించి సాగైంది. ఖరీఫ్లో అన్ని పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1.08