Home » Farmers
ఏపీ రాజధాని మార్పు వార్తలపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. రాజధాని ఎక్కడికీ వెళ్లదని, అమరావతిలోనే ఉంటుందని రాజధాని రైతులకు భరోసా ఇచ్చారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. జమ్మూకాశ్మీర్ అంశాన్ని ప్రధాని మోడీ చాలా సమర్థవంతంగా పరిష్కరించారని కొనియాడారు. అవినీతి సహించని వ్యక్తి ప్రధాని మోడీ అని కితాబిచ్చారు. మోడీ తనకు వ్యక్తిగతంగా తెలుసు అని పవన్
వ్యవసాయమంటే ప్రతి రోజూ కష్టమే. ఏటా ఒక్కసారి దిగుబడి వచ్చే పంటలకు సంవత్సరమంతా పెట్టుబడులు పెడుతూనే ఉండాలి. విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు, సాగు ఖర్చులు.. ఇలా పెట్టుబడులు కావాలసిన ప్రతిసారి రైతులకు డబ్బు తీసుకొచ్చుకోవడం కోసం నానా తంటాలు పడు
రాజధాని రైతులకు జగన్ ప్రభుత్వం ఊరట ఇచ్చింది. రాజధానికి భూములిచ్చిన రైతులకు రూ.187.44 కోట్లు విడుదల చేసింది. 2019-20 సంవత్సరానికి రైతులకు కౌలు కింద
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అనుమానాలు వస్తున్న క్రమంలో ఆ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజధాని ప్రాంతంలో రైతులు మంగళవారం (27 ఆగస్ట్ 2019) ఉదయం సీఎం జగన్ కాన్వాయ్ కు అడ్డుపడ్డారు. కాన్వాయ్ వస్తున్న సమయంలో సీఎంకి వ్యతి
కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ లబ్ధిదారులను నిర్థారించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రప్రభుత్వం కోరింది. 60ఏళ్లు దాటిన చిన్న, సన్నకారు రైతులకు 3వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ అంది�
ఏపీ రాజధానిని జగన్ ప్రభుత్వం తరలిస్తుందనే వార్తలు చర్చకు దారితీశాయి. రాజధానిగా అమరావతి సేఫ్ ప్లేస్ కాదని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజధాని మార్పుపై అనుమానాలను పెంచాయి. రాజధాని మార్పు గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి
ప్రమాదకర గ్లైఫొసేట్ పర్యావరణానికి ముప్పుగా మారుతోంది. పత్తి విత్తనాలకు గ్లైఫొసేట్ పూస్తుండటంతో దాని ప్రభావంతో ఇతర పంటలూ నాశనమవుతున్నాయి. గ్లైఫొసేట్ అవశేషాలు బీజీ-3 త్రీ పత్తి విత్తనం తెలంగాణ రైతుల పాలిట ప్రమాదకరంగా పరిణమిం�
నారాయణ పేట జిల్లా కలెక్టరేట్ లో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారుల సమక్షంలోనే ఆత్మహత్యకు యత్నించాడు.
గుజరాత్లో బంగాళదుంపలు పండించిన రైతులకు అన్యాయం జరిగిందంటూ.. దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు, రైతు సానుభూతిపరులు ఆందోళనలు చేయడంతో పెప్సీ కో కంపెనీ ఎట్టకేలకు దిగివచ్చింది. గుజరాత్ రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామని ఆ సంస్థ ప్రతినిధుల�