Home » Farmers
అమరావతి పర్యటనపై టీడీపీ చీఫ్ చంద్రబాబు స్పందించారు. అమరావతి పర్యటన వెనుక కారణాలు వెల్లడించారు. వైసీపీ కుట్రలను బయటపెట్టేందుకే తాను అమరావతిలో
టీడీపీ చీఫ్ చంద్రబాబు అమరావతి పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓవైపు స్వాగతాలు, మరోవైపు నిరసనలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రైతులు రెండు వర్గాలుగా
మరి కొద్దిగంటల్లో రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వ విమర్శలకు సమాధానంగా ఈ పర్యటన చేపడుతున్నామంటున్న బాబు...
శివసేన, NCPతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం శుక్రవారం (నవంబర్ 22)న ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు శివసేన మాత్
తెలుగు రాష్ట్రాల్లో రెవెన్యూ అధికారుల తీరుపై అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. తమకు అన్యాయం జరుగుతోందంటూ నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగలేమంటూ వాపోతున్నారు. రెండు రాష్ట్రాల్లో పలుచోట్ల రెవెన్యూ అధికారుల తీరుపై ర�
ఏపీ సీఎం జగన్ రైతులకు శుభవార్త వినిపించారు. కౌలు రైతుల కోసం వైఎస్ఆర్ రైతు భరోసా గడువు పెంచారు. డిసెంబర్ 15 వరకు గడువు ఇచ్చారు. అలాగే ప్రత్యేక స్పందన
వైఎస్ఆర్ రైతు భరోసా పథకంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రైతు భరోసా పథకంపై పవన్ విమర్శలు చేశారు. సీఎం జగన్ మాట తప్పారని అన్నారు. ఎన్నికల
జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పథకం రైతు భరోసా. ఈ పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ స్కీమ్ అమలు కోసం రూ. 5వేల 510 కోట్లు రిలీజ్ చేసింది.
త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోలు రూపొందిస్తున్నాయి. శివసేన
ఉత్తరప్రదేశ్ రైతుల నిరసన ర్యాలీ చేపట్టారు. వీరంతా ఢిల్లీవైపుగా ర్యాలిని కొసాగించారు. భారతీయ కిసాన్ సంఘటన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ర్యాలీ ఢిల్లీలోని కిసాన్ ఘాట్ దిశగా సాగుతోంది. చెరుకు పంట బకాయిలు చెల్లించాలని..ఇతర పంటలకు రుణమాఫ�