Home » Farmers
రైతులు సరైనా సస్యరక్షణ చర్యలు చేపడితే చీడపీడల భారి నుండి పంటను కాపాడుకోవచ్చు. తద్వారా మంచి దిగుబడిని పొందవచ్చు.
రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ జమ చేయనున్నారు సీఎం జగన్. 2021 నవంబర్లో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు.
అనంతరం నీడలో ఆరబెట్టాలి. ఆరిన వెంటనే ఆ దుంపలను విత్తుకోవాలి. శీలింద్రాలు మరియు పురుగుల బారి నుండి విత్తన శుద్ది చేయడం వల్ల రక్షణ కల్పించవచ్చు.
ఈ రకం కాయలు పొడవుగా ,లావుగా ఉంటాయి. పచ్చిమిర్చికి,ఎండుమిర్చికి అనుకూల నీటి వసతి కింద అనుకూలంగా చెప్పవచ్చు. త్వరగా కాపుకొస్తుంది.
దీనిని పిచికారీ చేసిన రెండు రోజుల అనంతరం కొక్నీనెల్లా 200 అనే హోమియో ద్రవ రూప మందును తగిన మోతాదులో నీటిలో కలిపి వేపచెట్లపై పిచికారీ చేయాలి.
ఈ రకమైన కలబంద సూక్ష్మ లేదా మరుగుజ్జు కలబంద. ఈ రకమైన కలబంద లో అపారదర్శక దంతాలతో పొడవైన ఆకులు ఉంటాయి. మొక్క నారింజ మరియు ఎరుపు రంగులో ఉన్న పువ్వులను ఉత్పత్తిచేస్తుంది.
పైరు రెండు ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ పురుగులు ఆకులపై రంగులు చేసి నష్టపరుస్తాయి. వీటి వల్ల మొక్క బలహీనపడి పెరుగుదల ఆగిపోతుంది.
ఆకుల రసాన్ని పీల్చటం వలన ఆకులు క్రిందికి ముడుచుకొని తిరగబడిన పడవ ఆకారంలో కనబడతాయి.ఆకుల కాడలు సాగి ముదురు ఆకుపచ్చగా మారుతాయి.
మునగ పంటనాశించే పురుగులలో ఇది చాలా ముఖ్యమైనది. రెక్కల పురుగు లేత పసుపు రంగులో ఉండే రెక్కలను కలిగి ఉంటుంది.
మోదీ ప్రభుత్వం బడ్జెట్లో ఏస్థాయి ప్రజలకు కూడా మంచి చెయ్యలేదని అభిప్రాయపడ్డారు రాహుల్ గాంధీ.