Home » Farmers
సాధారణంగా ఎకరానికి 10 క్వింటాళ్ళ విత్తనాన్ని రైతులు వాడుతున్నారు. బలమైన కొమ్మలే ఏపుగా పెరుగుతాయన్న నమ్మకం, అపోహతో దొడ్డు విత్తనాన్ని, పెద్ద కొమ్ములను అలాగే వైస్తుండటంతో
తెల్ల ఉల్లిలోకన్నా ఎర్ర ఉల్లిలో ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఎకరాకు 8-4 కిలోల విత్తనం సరిపోతుంది. ఖరీఫ్లో జూన్,జూలైలో నారు పోసి ఆగష్టు మొదటి పక్షంలో నాటాలి.
శ్రీగంధం చెట్ల నుండి మంచి దిగుబడి రావాలంటే పశువుల ఎరువు,కంపోస్ట్ , వర్మీకంపోస్ట్ , కుళ్ళిన సేంద్రీయ ఎరువులు అందించాలి. ఒక చెట్టుకు సంవత్సారానికి 10 నుండి 15 కిలోల చివికిన పశువుల ఎరువు అందించాలి.
చౌడు నేలలు,నీటి ముంపుకు గురయ్యే నేలలు కందిసాగుకు పనికి రావు. కందిసాగులో సరైన సస్యరక్షణ చర్యలు ముఖ్యమైన విషయం . రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులను పొందవచ్చు.
తెల్లదోమ ఆకుల అడుగు భాగాన వలయాకారంలో గ్రుడ్లను పెడతాయి. తెల్లదోమ ఆకుల పై తెల్లని దూది వంటి మెత్తని పదార్ధంతో కప్పబడి రసాన్ని పీలుస్తాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నూతన సంవత్సరంలో రైతులకు శుభవార్త అందించారు. దేశంలోని రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పధకం కింద నిధులు విడుదల చేశారు.
చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా మద్దతునివ్వడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత భూస్వాములకు కూడా విస్తరించింది.
ఈ పథకంలో భాగంగా ఏటా రూ.6వేలు మూడు విడతల్లో(రూ.2వేలు చొప్పున) నాలుగు నెలలకోసారి కేంద్రం రైతులకు అందిస్తోంది. ఇప్పటివరకు 9 విడతల్లో నగదు ఇచ్చారు. ఇప్పుడు పదో విడత నిధులను..
ఈ తెగులు సోకిన ఆకుల మధ్య ఈనె వెంట పత్రహరితం కోల్పోయి ,ఈ నెలు ఉబ్బి ఆకులు క్రిందకు ముడుచుకొని ఉంటాయి. ఈ ఆకులు ,ఆకుపచ్చ రంగు పొదలతో ఉంటాయి.
తొలకరిలో వేసిన పైరును కోసిన తర్వాత భూమి నాగలితో ఒకసారి ,గోర్రుతో రెండుసార్లు మెత్తగా దున్ని చదను చేయాలి.