Home » Farmers
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుబంధు పథకం డబ్బులను ఈ నెల 28 నుంచి పంపిణీ చేయనుంది. ప్రస్తుతం యాసంగి సీజన్ కి సంబంధించి..
పండు ఈగలు ఏప్రిల్, మే నెలలో దాడులు చేస్తాయి. ఇవి పూర్తిగా పండిన, లేదా సగం పండిన పండ్లపై దాడి చేస్తాయి. ఈ క్రమంలో కొన్ని రకాల పద్దతులను పాటిస్తే పండు ఈగ సమస్య నుంచి బయట పడవచ్చు.
మిరపాకాయ తొలుచు పురగుల నివారణ కోసం వే గింజల కషాయం వాడాలి. గుడ్ల సమూమాలను , లార్వా స్ధావరాలను , పెరిగే పిల్ల పురుగులను సేకరించి ధ్వంసం చేయాలి.
సాగు కోసం ఐఎస్ఐఎస్ గోల్డ్ అనే ఆస్ర్టేలియన్ వెరైటీ మొక్కలను గుజరాత్ నుంచి తెప్పించాడు. ఈ డ్రాగన్ఫ్రూట్ పసుపుపచ్చని రంగులో ఉంటుంది.
వేసవికాలంలో కాయ దిగుబడిని పెంచడానికి అక్టోబరు - నవంబరులో చెట్లను వాడుకు తీసుకురావాలి. నిమ్మజాతి చెట్లలో పూత దశకు రావడానికి కొమ్మల్లో పిండిపదార్థాలు ఎక్కువగానూ, నత్రజని మోతాదు తక్కువగానూ ఉండాలి.
తమలపాకు తోటలపై పొగాకు లద్దె పురుగు ఆశించి ఆకులను తీవ్రంగా నష్ట పరుస్తాయి. లద్దె పురుగు ఆకులను తిని రంధ్రాలు చేస్తాయి.
ఆకుపచ్చ, పూతమాడు, నల్లమచ్చ తెగుళ్లు మామిడి పూత సమయంలో ఆశిస్తాయి. వర్షాలు లేదా పొగమంచు అధికంగా ఉన్న సమయంలో ఈ తెగుళ్లు వ్యాపిస్తాయి.
కలుపు యాజమాన్యం విషయానికి వస్తే విత్తిన 30 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తేముందు ఫ్లూక్లోరాలిన్ 45% ఎకరాకు1-1.2 లీ. చొప్పున 200 లీ. నీటిలో కలిపి నేలపై పిచికారి చేసి భూమిలో కలియ దున్నాలి.
కత్తిరింపులకు ముందు ఆకురాల్చడానికి 5% యూరియా 50గ్రాములు లీటరు నీటికి లేదా ఇథైల్ 2.0 నుండి 2.5 మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఉలవలలో పూత, పిందే సమయంలో కాయ తొలుచు పురుగు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. వీటి నష్టపరిచే లక్షణాలు, అనుకూల వాతావరణ పరిస్థితులు