Home » Farmers
విత్తిన 30రోజుల తర్వాత అంతర సేధ్యం దంతెలతో చేసుకుని కలుపు నివారణ చేపట్టాలి. ముఖ్యంగా తేమ పంట సున్నిత దశలో ఇవ్వాలి.అనగా పూత దశ,గింజ పాలు పోసుకునే దశలో ఇవ్వాలి.
తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. డిసెంబర్ 15 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ కానున్నట్లు తెలుస్తోంది.
బోర్డర్లో తగ్గేదేలేదంటున్నాయి రైతు సంఘాలు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన సమయంలో.. తమపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు ఉద్యమం తప్పదని తేల్చిచెప్పేస్తున్నారు.
జపాన్ కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. నూతన సంవత్సరం సందర్భంగా రెనాల్ట్ ఇండియా కార్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు తెలిపింది.
ఇసుక, నల్లరేగడి, లోతు తక్కువ, ఎత్తు పల్లాలుగా వుండే భూములకు, కొండ ప్రాంతాలకు బిందు సేద్య పద్ధతి ఎంతో అనుకూలంగా ఉంటుంది.
ఉల్లి పంటను ధాన్యపు పంటతో పంట మార్పిడి చేయాలి. ఎకరాకు 80 కిలోల చొప్పున వేప పిండిని వేయడం వల్ల నులిపురుగులు మరియు నేలలో ఉన్న శిలింధ్రాలు నాశనం చేయబడతాయి.
మొక్క ఎదిగే దశలో గాలిలో తేమశాతం ఆధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాపిస్తుంది ఆకులపై, కాండము మీద గోదుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి.
ఉడకబెట్టిన పసుపును చదునైన,శుభ్రమైన నేల లేదా టార్పాలిన్ షీట్ లేదా సిమెంట్ ప్లాట్పారంపై కుప్పగా పోయాలి. 24 గంటల తర్వాత 2,3 అంగుళాల మందం ఉండేలా పరచాలి.
తెలంగాణలో యాసంగి వరి పారాబాయిల్డ్ రైస్ కే అనుకూలం. రైతులు యాసంగిలో వరి వేయొద్దు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలున్న వారు మాత్రమే వరి వేయొచ్చు. వరి పంట సొంత రిస్క్ తో..
విత్తనోత్పత్తిలో నీటి యాజమాన్యం అత్యంత కీలకం. అధిక అల్ప నీటి తడులు ప్రమాదం. 7-15 రోజుల మధ్య నీటి తడులివ్వాలి. నీటి ఎద్దడి ఏర్పడితే వూత, పిందె రాలిపోతుంది.