Home » Farmers
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నవంబరు 29న నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా(SKM)శనివారం ప్రకటించింది.
తేమతో కూడిన వేడి వాతావరణం వీటి సాగుకు అనుకూలము. ఉష్ణోగ్రత 25-30 సెం.ఉంటే తీగ పెరుగుదల బాగా ఉండి పూత, పిందె బాగా పడుతుంది.
ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల ఇతర ప్రాంతాల్లోనూ వీటిని సులభంగా సాగు చేసుకోవచ్చు. వేసవిలో రోజూ కనీసం 50 నుంచి 60 లీటర్ల నీరు అందించాల్సి ఉంటుంది.
వంగ ఉష్ణమండలపు పంట. అధిక ఉష్ణోగ్రతలను, నీటి ఎద్దడిని చాలావరకు తట్టుకోగలదు, కొండప్రాంతాల్లో, చల్లటి వాతావరణంలో మొక్క పెరుగుదల తగ్గుతుంది.
జింకు లోపం సాధారణంగా చౌడు నేలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. జింకు లోపమున్న నేలల్లో మొక్కల పెరుగుదల క్షీణించి, పాలిపోయి చనిపోతాయి.
మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ గత శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చట్టాల రద్దుపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
డిసెంబర్-మార్చి విడత నగదును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నగదును డిసెంబర్ మూడో వారంలో రైతుల ఖాతాల్లో జమ చేయనుంది కేంద్రం.
ఇటీవల కురిసిన వర్షాలు రైతులకు తీవ్ర నష్టం మిగిల్చాయి. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు
భారీ వర్షాలతో రైతాంగం కుదేలైంది. కనీవిని ఎరుగుని వర్షాలు, వరదలతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ పరిస్థితుల్లో రైతులకు కాస్త..
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయనున్నట్లు శుక్రవారం ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఇవాళ(నవంబర్-21,2021) సింఘు సరిహద్దులో సంయుక్త కిసాన్ మోర్చా నేతలు