Home » Farmers
నేడు తిరుపతిలో అమరావతి రైతులు పాదయాత్ర చేయనున్నారు. ఈ సాయంత్రం లోపు అలిపిరి వద్దకు చేరుకునే అవకాశం ఉంది. దర్శన టికెట్లు లేకుండా కొండపైకి ఎవరినీ అనుమతించమని అధికారులు తెలిపారు.
పనీర్ తయారీని కొంత మంది రైతు సంఘాలుగా ఏర్పడి కుటీర పరిశ్రమగా నిర్వహించుకోవచ్చు. పనీర్ అనేది పాల నుండి ప్రోటీన్లు, కొవ్వు వేరుచేసి గడ్డకట్టించడం ద్వారా తయారు చేయబడుతుంది.
మార్కెట్లో ఉన్న పరిస్థితులపై రైతులకు కల్పించిన అవగాహనతో గ్రామాల్లో వేరుశనగ, ఆముదం, పెసర, మినుములు, శనగ, మొక్కజొన్న, ఆవాలు, పొద్దుతిరుగుడు, కుసుమలు, ఉలవలు, జొన్న, నువ్వుల్లాంటి పంటల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు.
నారుకుళ్ళు తెగులు లేదా మొదలుకుళ్ళు తెగులు :నారు మొక్కల కాండపు మొదళ్ళు మెత్తగా తయారై కుళ్ళి, వడలిపోయి చనిపోతాయి.
రైతుబంధు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వెచ్చించే రూ. 7వేల 500 కోట్ల నిధులను సర్దుబాటు చేసేందుకు ఆర్థికశాఖ అధికారులు..
అన్ని రకాల పంటలలో కూడా టైకోడెర్మా విరిడి మాదిరి సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ను విత్తనశుద్ధికి, పొలంలో చల్లుకొని భూమిలోని శిలీంద్రాలను తగ్గించుకొనవచ్చు.
పూల కాడలు 45-60 సెం.మీ. పొడవు, పూల వ్యాసం 9-12 సెం.మీ. ఉండాలి. కోసిన పూలను 4/4 సెం.మీ. ఉన్న ప్లాస్టిక్ కవరులో ఒక పూవు తలను మాత్రం ఉంచి పూలకాడను మెత్తగా ఉన్న రబ్బరు బ్యాండుతో కట్టాలి.
పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టీఆర్ఎస్
రైతుల ఉద్యమం భవిష్యత్ కార్యాచరణపై మంగళవారం ఉదయం 11గంటలకు సంయుక్త కిసాన్ మోర్చా(SKM)కీలక సమావేశం నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ కీలక సమావేశానికి ముందే ఇవాళ
విత్తనాలను నాటిన సమయంలో నీరు బాగా పట్టాలి. తరువాత 7 నుండి 10 రోజులు విరామం ఇచ్చి మళ్ళీ నీళ్ళు పట్టాలి.