Home » Farmers
శభాష్ పోలీస్ అన్న.. రైతుల తరుపున కొట్లాట
ధాన్యం సేకరణపై పటిష్ట విధానం తీసుకురావాలన్నారు జగన్. ఆర్బీకేల స్థాయిలోనే, ఫాంగేట్ వద్దే కొనుగోలు జరగాలన్నారు. మోసాలు, అవినీతికి తావు లేకుండా అత్యంత పారదర్శక విధానం..
ప్రస్తుతం మార్కెట్లో వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం మనదేశంలో నూనెగింజల సాగు తక్కువగా ఉండటమే..ప్రతి ఏటా రూ.70 వేల కోట్లు చెల్లించి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
పత్తి కట్టెను తగులబెట్టడం ద్వారా పర్యావరణానికి హానికలుగుతుంది. అంతేకాకుండా భూములు సారం దెబ్బతింటుంది. భూమిలో ఉండే మిత్ర పురుగులు, సూక్ష్మజీవులకు ముప్పువాటిల్లుతుంది.
ఒక ఎకరానికి 600 మొక్కలు నాటవచ్చు. నాటిన తర్వాత మొక్కల చుట్టూ నీటి నిల్వ కోసం తవ్వి అందులో నీళ్లు ఇంకేలా తయారు చేసుకోవాలి. క్రమం తప్పకుండా నీళ్లుపోయాలి.
ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతులు వక్క సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు వక్క సాగు చేపట్టారు.
రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ స్కీమ్ కింద ప్రతి ఏటా రూ.6 వేలను మూడు విడతల్లో
విత్తనం నాటే ముందు పొలాన్ని లోతుగా దున్నుకోవాలి. కలుపు లేకుండా, అధికవర్షాలు పడితే నీరు నిల్వ ఉండకుండా ఏర్పటు చేసుకోవాలి. పురుగులను ఆకర్షించే పూల మొక్కలను పొలం చుట్టూ పెంచడం వల్ల పంటపై చీడపీడల ప్రభావం తగ్గుతుంది.
రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. దీని కింద ప్రతి ఏటా రూ.6 వేలను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది
మాగాణి భూమిలో వేసిన మినుము పైర్లను 35-40 రోజుల దశలో కొరినోస్పోరా ఆకు మచ్చ్ తెగులు,45-50 రోజుల దశలో బూడిద తెగులు, 60-65రోజుల దశలో తుప్పుతెగులు ఆశిస్తాయి.