Home » Farmers
ఈ నెల 22న చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించించే అవకాశం ఉంది. భారీవర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించనున్నారు.
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత కూడా.. రాబోయే శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటుకు ప్రతిపాదిత రోజువారీ ట్రాక్టర్ మార్చ్
తాగి డ్యూటీకొస్తున్న ఉద్యోగులు.. రైతుల అవస్థలు _ Patas News
అధిక సేంద్రియ పదార్ధం కల అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు అయితే తేలికపాటి ఇసుక నేలలు, ఒండ్రు నేలల,ఎర్ర గరప నేలలు, వీటి సాగుకు చక్కటి అనుకూలంగా ఉంటాయి.
ఎకరాకు సుమారుగా రెండు నుంచి మూడు టన్నుల పశువుల ఎరువును దుక్కిలో కలియదున్ని ఆఖరి దుక్కిలో భాస్వరం ఎకరానికి 15-18 కిలోలు, పోటాష్ ఎకరానికి 12నుండి15 కిలోల వేయాలి.
బండి సంజయ్ నల్గొండ పర్యటన ఉద్రిక్తతకు దారితీసిన తరుణంలో రెండవ రోజు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు సూర్యాపేట జిల్లాలో బండి పర్యటించనున్నారు.
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తుంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న పొల్యూషన్ స్థాయి రాజధాని పౌరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
విషపూరితమైన పాము కాటు వేస్తే ముందుగా నోటివెంట నురగ రావడం గమనించవచ్చు. ఊపిరి అందకపోవడం, వికారము ,వాంతులు అయ్యే అవకాశం ఉండొచ్చు,కనుబొమ్మలు పైకి ఎత్త లేకపోవడం శరీరంలో ఉన్న కండరాలు అన్నీ చచ్చు పడిపోవడం, కళ్ళు బైర్లు కమ్ముకోవడం వంటి లక్షణాలు కని
వరి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీ నిరసనలు, ధర్నాలకు..
యాసంగి వరిసాగుపై అనుమానాలకు తెరపడింది. వరి విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని.. కొందరు అధికారులు వ్యాఖ్యలు చేయడం రైతులను ఆందోళనకు గురిచేసింది.