Home » Father and daughter
పిల్లల సంతోషం కోసం పేరెంట్స్ తమ అనారోగ్యాన్ని కూడా పట్టించుకోరు. ఓ తండ్రి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా కూతురి కోసం ఏం చేశాడో చదవండి.
జగిత్యాల జిల్లాలో తండ్రీకూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వ్యవసాయం బావి దగ్గర తండ్రి మృతదేహం కనిపించగా, బావిలో కూతురు మృతదేహం లభ్యమైంది.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో సన్నాఫ్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల ఫిబ్రవరి 18న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
ఫేస్బుక్ వల్ల ఓ మహిళ ఏకంగా 58 సంవత్సరాల తర్వాత తన తండ్రిని కలుసుకుంది. ఇంగ్లండ్ లోని లింకన్షైర్కు చెందిన జూలీ లుండ్(59) అనే మహిళ ఆమెకు ఏడాది వయసు ఉన్నప్పుడు
కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తండ్రీ కూతురు చనిపోయారు. 65వ నంబరు జాతీయ రహదారిపై భీమవరం టోల్ ప్లాజా దగ్గర ఈ ప్రమాదం జరిగింది.