Home » Fatigue
కోవిడ్ నుంచి ప్రపంచం కోలుకున్నా.. దాని తాలూకు ఇబ్బందులు మాత్రం ఇంకా జనాలు ఎదుర్కుంటున్నారు. దీర్ఘకాలంగా కోవిడ్ లక్షణాలతో బాధపడిన వ్యక్తుల్లో రెండేళ్లపాటు మెదడుకి సంబంధించిన సమస్యలు వేధిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
శరీరంలోని అన్ని జీవరసాయన క్రియలు సక్రమంగా జరగాలంటే మెగ్నీషియం చాలా అవసరం. అది లోపిస్తే రకరకాల అనారోగ్య సమస్యలతో సంకేతాలను సూచిస్తుంది. అలాంటి సమయంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తినడంతోపాటు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.
ఓ వైపు వేసవికాలం.. ఏ పని చేసినా అలసట.. శరీరానికి కావాల్సిన శక్తి కావాలంటే ఏం చేయాలి? డైటీషియన్ రిచా దోషి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన "ఆమ్లా జింజర్ జ్యూస్" వైరల్ అవుతోంది.
నింద్రించే గది వాతావరణం ప్రశాతంగా ఉండేలా చూసుకోవాలి. నిద్రించే బెడ్ తోపాటు, ఫర్నిచర్ వంటివన్నీ నిద్రపై ప్రభావం చూపిస్తాయి. వీటిని నిద్రకు అనువైన విధంగా మార్చుకోవటం మంచిది.
నిద్రకు ముందుగా గ్లాసుడు పాలు, ఒక ఆరటివండు తిని పండుకుంటే జీర్ణక్రియకు, సంబంధించిన వ్యాధులు దరిచేరవు.
ఒమిక్రాన్ సోకిన వారిలో ప్రధానంగా ముక్కు కారడం.. తలనొప్పి.. వాంతి అవుతున్నట్లు కడుపులో తిప్పేయటం... తల తిరిగినట్లుగా అనిపించటం.. గొంతులో గరగర లాంటి లక్షణాలు కనిపిస్తాయని తాజా అధ
These 3 side-effects may mean your vaccine is working: ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. రోజూ లక్షలాది మంది టీకా తీసుకుంటున్నారు. అయితే టీకా తీసుకున్న వారిలో అత్యధికులు బాగానే ఉన్నారు. కొద్దిమందికి మాత్రం స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్ ల
COVID-19 symptoms linger least 6 months : ప్రపంచమంతా కరోనావైరస్ వ్యాపించి ఉంది. మన భూమిమీద ఎక్కడికి వెళ్లినా కరోనా వైరస్ విస్తరించి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా నుంచి ఇమ్యూనిటీని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామందిలో కరోనా ఎప్పుడు వచ్చిపోయిందో కూడా తెలి
కరోనా నయమైందా ? హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నారా ? అయితే..వైరస్ మీ శరీరంలో నుంచి పోయినా..కొన్ని అనారోగ్య లక్షణాలు మాత్రం ఉంటాయని కేంద్రం చెబుతోంది. ఒళ్లు నొప్పులు, అలసట, దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలు ఉంటాయని కేంద్ర ఆరోగ్
చేపలు తింటున్నారా..అయితే మీ కోసమే..ఎందుకంటే చేప ఫుడ్ తినడంతో అతని లివర్ గాయబ్ అయ్యింది. సగం మాత్రమే ఉందని గుర్తించారు వైద్యులు. ఓ పురుగులాంటి జీవి లివర్ ను తింటోందని తెలుసుకున్నారు. చైనాలోని హ్యాంగ్జౌ ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి గత నాలు�