Home » features
Infinix has launched : టెలికాం రంగంలో వివిధ కంపెనీలు కొత్త కొత్త సెల్ లు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారత్ లో కూడా సందడి సందడి చేస్తున్నాయి. తాజాగా..Infinix నోట్ సిరీస్ లో కొత్త మోడల్ ను విడుదల చేసింది.
Fortune’s all-new 40 Under 40 list: రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ లాగానే..తనయులు దూసుకపోతున్నారు. అంబానీ కుమార్తె, కుమారుడు ఇషా అంబానీ, ఆకాష్ అంబానీలు అరుదైన ఘనత సాధించారు. ఫార్చూన్ మేగజీన్ ప్రచురించిన ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీలురైన ’40 అండ
Hyundai India కొత్త మోడల్ కార్ను లాంచ్ చేసింది. ఇంటిలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (iMT)తో Venue సబ్కంపాక్ట్ SUVని డిజైన్ చేసింది. SX, SX(O) వేరియంట్స్ తో క్లచ్ లెస్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీని ఆఫర్ చేసింది. లీటర్ కెపాసిటీ ఉన్న T-GDi టర్బోఛార్జ్డ్ ప�
ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ 2015లో వెబ్-ఫ్రెండ్లీ వెర్షన్ యాప్ ప్రవేశపెట్టింది. మొబైల్ వెర్షన్ మాదిరిగానే డెస్క్ టాప్ యూజర్ల కోసం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వెబ్ వెర్షన్ ద్వారా యూజర్లు ఈజీగా తమ మొబైల్ వాట్సాప్ నుంచి డెస్క్ టాప్ యా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ‘మీ-సేవ’ కేంద్రాలు బంద్ అయ్యాయి. డిసెంబర్ 13 నుంచి మూడు రోజుల పాటు మీ-సేవ కేంద్రాలు తాత్కాలికంగా పని చేయవు. డేటాబేస్ అప్గ్రేడేషన్,
ప్రముఖ చైన్ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ నుంచి ఇండియా మార్కెట్లలో కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ అయింది. Mi TV లైనప్ లో మరో సరికొత్త మోడల్ టీవీని ప్రవేశపెట్టింది. కొన్ని నెలల క్రితమే Mi TV 4X సిరీస్ ను కంపెనీ రిలీజ్ చేసింది. ప్రారంభంలో ఈ మోడల్ టీవ
ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కావాలి. పాస్పోర్ట్, ఓటర్ ఐడీ, సిమ్ కార్డు తీసుకోవాలన్నా ఆధార్ తప్పనిసరి. అలా అని ఏదైనా పథకానికిగానీ దరఖాస్తుకుగానీ ఆధార్ కార్డు సమర్పిస్తే వేరొకరు దుర్వినియోగం చేస్తారనే భయమూ ఉంది. ఈ ఇ�
రోజురోజుకీ కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ మేకర్లు పోటాపోటీగా సరికొత్త స్మార్ట్ ఫోన్ మోడల్స్ ను ప్రవేశపెడుతున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు ఆకర్షణీయమైన ఫీచర్లతో లాంచ్ చేస్తున్నాయి. చైనీస్ స�
భారతదేశపు మొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్ శుక్రవారం లక్నో జంక్షన్ నుంచి ప్రారంభమైంది. 110 కిలోమీటర్ల వేగంతో పనిచేసే తేజస్ ఎక్స్ప్రెస్ను ఐఆర్సిటిసి అధికారులు జెండా ఔపి ప్రారంభించారు. తేజస్ ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్ చేయడం�
ఇండియన్ యూజర్లను ఊరిస్తోన్న మొబైల్ తయారీ కంపెనీ.. నోకియా కంపెనీ ఎట్టకేలకు.. ఇండియాలో తమ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసే తేదీని ప్రకటించింది.