Home » fees
స్కూలు ఫీజు కట్టలేదని ఒక చిన్నారిని పరీక్షకు అనుమతించలేదు ప్రైవేటు స్కూలు యాజమాన్యం. దీంతో ఆ చిన్నారి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సంఘటనను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల ఖరారుపై ప్రభుత్వం జీవోలు 53, 54 జారీ చేసింది.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్య పరీక్షలు, చికిత్స, అంబులెన్స్ చార్జీలకు గరిష్ట ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు
అధిక ఫీజులతో కరోనా రోగులను పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఫోకస్ చేసింది. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై మరోసారి కొరడా ఝళిపించింది. తాజాగా మరో 6 ఆసుపత్రులపై చర్యలు తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ఫీజుల పేరుతో కరోనా రోగులను దోపిడీ చేస్తున్నాయి. అసలే కష్టాల్లో ఉన్న కరోనా బాధితులను అడ్డంగా దోచుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధిక ఫీజుల
ఆక్సిజన్ బెడ్ కు రూ.6వేల 500 మాత్రమే చార్జ్ చేయాలి. అదే వెంటిలేటర్ తో కూడిన ఐసీయూకి అయితే..16వేలు మాత్రమే చార్జి చేయాలి.. కరోనా రోగులకు చికిత్సలు అందించే ప్రైవేటు ఆస్పత్రులకు ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులు ఇవి.
ఏపీలో ప్రైవేట్, అన్ఎయిడెడ్ కాలేజీల్లో పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2020-21, 2022-23 విద్యా సంవత్సరానికి కమిషన్ నిర్ధారించిన ఈ ఫీజు అమలు చేయాలని
విద్యార్థుల వద్ద పెండింగ్ లో ఉన్న ఫీజులను తీసుకరండి..మీ జీతం తీసుకోండి అంటూ..తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ ఆంక్షలు పెడుతుండడంతో టీచర్లు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మూడు నెలలుగా జీతాలు లేకపొవడంతో ఇబ్బందికరమై�
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభ సమయంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ వినిపించింది. టీసీ(transfer certificate) లేకున్నా ప్రభుత్వ స్కూల్స్ లో అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రులకు �
కరోనా రాకాసి వల్ల లాక్ డౌన్ కావడంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకొంటోంది. లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు, కాలేజీలకు తాళాలు పడ్డాయి. ఫీజులు కట్టాలంటూ కొన్ని యాజమాన్యాలు తల్లిదండ్రులపై వత్తిడి