-
Home » fees
fees
దటీజ్ హరీశ్ రావు.. పేద విద్యార్థిని ఫీజు కోసం తన ఇల్లు తనఖా పెట్టిన మాజీ మంత్రి
December 19, 2025 / 02:20 PM ISTHarish Rao : పేద విద్యార్థుల చదువు కోసం ఆర్థిక సహాయం చేసేందుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్ రావు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు.
Varun Gandhi: ఫీజు కట్టలేదని పరీక్ష రాయనివ్వని స్కూల్ యాజమాన్యం.. ఏడ్చిన బాలిక.. బీజేపీ ఎంపీ స్పందన ఇదే
October 18, 2022 / 09:02 PM ISTస్కూలు ఫీజు కట్టలేదని ఒక చిన్నారిని పరీక్షకు అనుమతించలేదు ప్రైవేటు స్కూలు యాజమాన్యం. దీంతో ఆ చిన్నారి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సంఘటనను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు బీజేపీ ఎంపీ…
AP High Court : ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఆ రెండు జీవోలు కొట్టివేసిన హైకోర్టు
December 27, 2021 / 04:33 PM ISTఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల ఖరారుపై ప్రభుత్వం జీవోలు 53, 54 జారీ చేసింది.
Covid Fee : ప్రైవేట్లో కరోనా చికిత్స, టెస్టుల ధరలను ఖరారు చేసిన ప్రభుత్వం
June 23, 2021 / 01:08 PM ISTప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్య పరీక్షలు, చికిత్స, అంబులెన్స్ చార్జీలకు గరిష్ట ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు
Private Hospitals Licence : మరో 6 ఆసుపత్రులపై వేటు
June 1, 2021 / 11:55 AM ISTఅధిక ఫీజులతో కరోనా రోగులను పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఫోకస్ చేసింది. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై మరోసారి కొరడా ఝళిపించింది. తాజాగా మరో 6…
Whatssapp Complaint : కరోనాకి ప్రైవేట్లో అధిక ఫీజులా? ఈ వాట్సాప్ నెంబర్కి ఫిర్యాదు చేయండి
May 19, 2021 / 04:05 PM ISTతెలంగాణ రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ఫీజుల పేరుతో కరోనా రోగులను దోపిడీ చేస్తున్నాయి. అసలే కష్టాల్లో ఉన్న కరోనా బాధితులను అడ్డంగా దోచుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక…
Corona Fees : ఆక్సిజన్ బెడ్కు రోజుకు రూ.6,500, వెంటిలేటర్తో కూడిన ఐసీయూకి రూ.16వేలు.. ఏపీలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సలకు ఫీజులు ఖరారు
May 1, 2021 / 10:21 AM ISTఆక్సిజన్ బెడ్ కు రూ.6వేల 500 మాత్రమే చార్జ్ చేయాలి. అదే వెంటిలేటర్ తో కూడిన ఐసీయూకి అయితే..16వేలు మాత్రమే చార్జి చేయాలి.. కరోనా రోగులకు చికిత్సలు అందించే ప్రైవేటు ఆస్పత్రులకు ఏపీ ప్రభుత్వం…
బయోటెక్నాలజీ-రూ.37వేల 400, కెమిస్ట్రీ-రూ.33వేలు.. పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులు ఖరారు
April 15, 2021 / 11:59 PM ISTఏపీలో ప్రైవేట్, అన్ఎయిడెడ్ కాలేజీల్లో పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2020-21, 2022-23 విద్యా సంవత్సరానికి కమిషన్…
ఫీజులు తీసుకురండి..జీతం తీసుకోండి, టీచర్లకు కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ ఆంక్షలు
September 4, 2020 / 09:23 AM ISTవిద్యార్థుల వద్ద పెండింగ్ లో ఉన్న ఫీజులను తీసుకరండి..మీ జీతం తీసుకోండి అంటూ..తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ ఆంక్షలు పెడుతుండడంతో టీచర్లు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మూడు నెలలుగా జీతాలు లేకపొవడంతో…
విద్యార్థులకు గుడ్ న్యూస్, టీసీ లేకున్నా ప్రభుత్వ స్కూల్స్లో అడ్మిషన్
August 30, 2020 / 09:31 AM ISTతమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభ సమయంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ వినిపించింది. టీసీ(transfer certificate) లేకున్నా ప్రభుత్వ స్కూల్స్ లో అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం విద్యార్థులు,…