Home » festival
Pongal Bonanza Announced : జనవరి మాసం వచ్చిందంటే..చాలు..సంక్రాంతి (Pongal) పండుగ గుర్తుకొస్తుంది. ఈ పండుగను ఘనంగా జరుపుకుంటుంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానుకలు ప్రకటిస్తుంటాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా..రూ. 2 వేల 500 విలువైన సరుకులు ఇవ్వనున్నట్లు ప్రకటిం
Fire Incident Diwali In Andhrapradesh State : వెలుగు జిలుగుల దీపావళి పలుచోట్ల విషాదాన్ని నింపింది. పేల్చిన టపాసుల నిప్పురవ్వలుపడి గుడిసెలు అగ్నికి అహుతయ్యాయి. దీపావళి వేళ విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా కాలుస్తుంటే నిప్పు రవ్వలు ఎగిసిపడి ఐదు పూరిళ్
festival special trains : పండుగల సీజన్ వచ్చేస్తోంది. సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధమౌతున్నారు. ఈ సందర్భంగా…దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 20 నుంచి నవంబర్ 30 వరకు నిత్యం నడిచే రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు. లిం�
Railways:FESTIVAL రద్దీని తగ్గించే క్రమంలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ మంగళవారం 392ప్రత్యేక రైళ్లకు ఆమోదం తెలిపింది. పండుగ స్పెషల్ సర్వీసెస్ పేరుతో 2020 అక్టోబరు 20 నుంచి 2020 నవంబరు 30వరకూ వీటిని నడపనున్నారు. పండుగ స్పెషల్ సర్వీసెస్ టిక్కెట్ ధర స్పెషల్ సర్వీసెస్ �
Dussehra Festival : తెలంగాణ ప్రభుత్వం తరపున ఆడబిడ్డలకు పండగ సారె సిద్ధమైంది. బతుకమ్మ (Batukamma) చీరల పంపిణీకి టెస్కో (Tesco) అన్ని ఏర్పాట్లు చేసింది . అక్టోబర్ 9 నుంచి అన్ని జిల్లాల్లో సారీస్ను డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు అధికారులు. 99 లక్షల మంది పేదింటి మహిళలకు చ�
శ్రావణమాసం వచ్చిందంటే..చాలు..ఏ ఇంట్లో..మార్కెట్ చూసిన సందడే సందడి కనిపిస్తుంది. కానీ ఈసారి అలా కనబడడం లేదు. కళ తప్పింది. మార్కెట్లు బోసి పోయి కనిపిస్తున్నాయి. దిక్కుమాలిన కరోనా..అంటూ తిట్టుకుంటున్నారు. అవును..ఈ రాకాసి వల్ల..పండుగలను కూడ ఘనంగా చే�
కరోనా వేళ..పండుగలను ఘనంగా చేసుకోలేకపోతున్నారు జనాలు. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మార్చి నుంచి మొదలైన వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. ఈ క్రమంలో వస్తున్న పండుగులను ఏదో..ఏదో..అన్నట్లుగా ముగించేస్తున్నారు. 2020, జులై 31వ తేదీ శ�
చైనాలో కుక్కలు వణికిపోతున్నాయంట. చిన్న కుక్క పిల్లలను సైతం అక్కడి వారు వదలడం లేదని, వాటిని చంపేసి..మాంసాన్ని మార్కెట్లో విక్రయించడానికే మొగ్గు చూపుతున్నారు. చైనా ప్రభుత్వం కుక్క మాంసం (Ban On Dog Meat) అమ్మకాలను బ్యాన్ చేసింది. కానీ కొంతమంది బేఖాతర్ �
గుడికి వెళితే…తీర్థం, శఠారీ, ప్రసాదాలకు చెక్ పెట్టనున్నారా ? కేవలం..గుళ్లో ఉన్న దేవుడిని మాత్రమే దర్శించుకుని..ఏదైనా కోర్కెలు ఉంటే..తీర్చండి..స్వామి..అని మొక్కుకుని రావాల్సిందేనా ? ఇలాంటి పరిస్థితి త్వరలోనే చూస్తామా ? అంటే ఎస్ అనే సమాధానం వస్�
రంజాన్ నెల కొనసాగుతోంది. ముస్లిం సోదరులు భక్తి ప్రవత్తులతో కఠిన ఉపవాస దీక్షలతో, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకుంటున్నారు. నియమ, నిబంధనలు పాటిస్తున్నారు. దీంతో ఎప్పుడూ సందడి సందడిగా ఉండే మార్కెట