Home » field
మనిషికి నిద్ర చాలా అవసరం. అయితే పడుకునేటపుడు సరైన దిశలో పడుకోవాలట. లేదంటే అనేక శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయట. అసలు ఏ దిశలో పడుకోవాలి?
మణిపూర్లో భిన్న సమూహాల మధ్య తలెత్తిన ఘర్షణ ఇటీవల పెద్దఎత్తున హింసాకాండకు దారితీసింది. షెడ్యూల్డ్ ట్రైబుల్లోకి తమను చేర్చాలనే మైతీల డిమాండ్కు వ్యతిరేకంగా మే 3న గిరిజనులు చేపట్టిన సంఘాభావ యాత్ర హింసాకాండకు దారితీసింది.
దీమాపూర్-3 నియోజకవర్గం నుంచి నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) అభ్యర్థిగా హేఖాని జఖలు, టేనింగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రస్ అభ్యర్థి రోసీ థాంప్సన్, పశ్చిమ అంగామి స్థానం నుంచి ఎన్డీపీపీ అభ్యర్థి సల్హోటువోనువో, అటోయిజు �
ఓ రైతు తన పొలంలో తవ్వకాలు జరపడంతో బంగారు విగ్రహం ఒకటి దొరికింది. అది మల్లన్న స్వామి విగ్రహంగా భావించి ఇంటికి తీసుకెళ్లి పూజలు చేశాడు. విషయం బయటకు పొక్కడంతో అధికారుల దృష్టికి వెళ్ళింది
సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటుతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలని అధికార పార్టీ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ఎమ్మెల్సీ పరిధిలోని పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. టీఆర్ఎస్ �
20కత్తి గాట్లతో మూడు రోజుల వయస్సున్న పాపను క్రికెట్ ఆడుకుంటున్న యువకులు చూసి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన గుజరాత్లోని రాజ్కోట్లో జరిగింది. బుధవారం పాపను హాస్పిటల్లో చేర్పించగా ప్రాణాలతో బయటపడిందని వైద్యులు తెలిపారు. మాహిక్, తెబచాడా గ్రామా�
తొలి మ్యాచ్లో ఓటమితో బాగా స్ట్రగుల్ అవుతున్న టీమిండియా సెకండ్ వన్టేలో ఆస్ట్రేలియాతో ఆమీతుమి తేల్చుకునేందుకు సిద్ధం అయ్యింది. రెండో వన్డేలో ఓడిపోతే మ్యాచ్నే కాదు… సిరీస్ని కోల్పోతాం. కాబట్టి జట్టు తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి. ఈ పో�
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరుగుతున్నది. తొలి మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుని భారత్ని బ్యాటింగ్కి ఆహ్వానించింది. రెండో వన్డే గుజరాత్లోని రాజ్�
మహేంద్ర సింగ్ ధోనీ సొంతగడ్డ రాంచీలోని జేఎస్ సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆసీస్ తో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. శుక్రవారం జరుగుతున్న మూడే వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆసీస్ జట్టు కెప్టెన్ ఫించ్ టాస్ గెలిచి ఉంట�