నూతన సంవత్సరం సందర్భంగా ఆయన యుక్రెయిన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. యుక్రెయిన్పై రష్యా దాడి మొదలుపెట్టి దాదాపు పది నెలలు పూర్తైన సంగతి తెలిసిందే. యుక్రెయిన్పై రష్యా మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ ప్రజలకు జెలెన్
బీహార్లోని సోనేపూర్లో జరుగుతున్న ఫెయిర్ (మేళా)కి ఒక వ్యక్తి తన గర్ల్ఫ్రెండ్తో వచ్చాడు. అదే మేళాకి అతడి నలుగురు గర్ల్ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అనుకొని వచ్చారో, లేదంటే అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ. వీరంతా ఒక్కసారిగా ఎదురు పడ్డారు. ఇక �
చాలా కాలంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి భారతీయ జనతా పార్టీకి తీవ్రమైన మద్దతు ప్రకటిస్తున్న కంగనా.. రాజకీయాల్లోకి వస్తారని, బీజేపీ తరపున పోటీ చేస్తారని చాలా కాలంగానే వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని ఇన్ని రోజులు ఖండిస్తూ వచ్చిన కంగనా.. తాజా�
స్కూల్కు వెళ్తున్న బస్సులో ఏడో తరగతి బాలికపై దాడికి పాల్పడ్డాడు డ్రైవర్. బాలికను సీట్లో పడేసి కొట్టాడు. ఈ ఘటనను అక్కడి విద్యార్థులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు గురైన వ్యక్తి పేరు వరుణ్ (35) అని, అతడి తండ్రి డైరీ వ్యాపారం చేస్తాడని పేర్కొన్నాడు. ఇకపోతే.. మంగళవారం రాత్రం ఒక షాప్ వద్ద వరుణ్ తన కారును పార్క్ చేశాడు. అయితే పక్కనే ఉన్న కార్ డోర్లు తెరుచుకోలేనంత �
బురద నీటిలో నాగుపాము ముంగిస పోరు .. చూసి తీరాల్సిందే..
జిమ్లో ఎక్విప్మెంట్ విషయంలో ఇద్దరు మహిళలు గొడవ పడ్డారు. ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని దాడి చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది.
టోల్ ప్లాజా దగ్గర ఇద్దరు మహిళల మధ్య మొదలైన వాగ్వాదం గొడవకు దారి తీసింది. దీంతో ఒకరినొకరు తిట్టుకుంటూ దాడి చేసుకున్నారు. ఈ ఘటన గత బుధవారం మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో జరిగింది.
వచ్చే నెలలో జరగబోయే దసరా కోసం శివాజీ పార్క్ను బుక్ చేసుకునేందుకు సైతం ఇరు వర్గాల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. అటు ఉద్ధవ్ వర్గం, ఇటు షిండే వర్గం బీఎంసీలో పోటాపోటీగా దరఖాస్తులు ఇస్తున్నారట. ఇక ఇప్పటికే వీరి మధ్య అసలైన శివసేన తమదే అనే యుద్ధం క
బాయ్ ఫ్రెండ్ కోసం బస్టాండ్లో కొట్టుకున్నారు ఇద్దరు అమ్మాయిలు. ఆ ఇద్దరు అమ్మాయిల వయసు దాదాపు 17 ఏళ్ళు ఉంటుంది. తన కోసం గొడవపడుతున్న ఆ ఇద్దరు అమ్మాయిలను అదుపు చేయలేక అక్కడి నుంచి పారిపోయాడు అబ్బాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని పైఠణ్ జిల్లాలో చోటుచేస�